పేదింట్లో పెద్ద కష్టం వచ్చిపడింది. తమ కొడుక్కి అరుదైన వ్యాధి రావడంతో కన్నీరుపెడుతున్నారు తల్లిదండ్రులు. వైద్యం చేయించే స్థోమత లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ఎక్కువ మంది కాలక్షేపం చేస్తుంది ఫోనుతోనే. ఫోన్లలో ఉండే సోషల్ మీడియా యాప్స్లో తలదూర్చితే చాలు పక్కన పెద్ద పిడుగు పడినా పట్టించుకోరు. అంతగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయన్సర్లు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకు చాలా క్రేజ్ వచ్చింది
తల్లిదండ్రులు కూడా పిల్లలను మార్కుల కోసం, ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. అలాంటిది మహారాష్ట్రలో ఓ ఆటోడ్రైవర్ కుటుంబంలోని తల్లిదండ్రులు తమ కొడుకు 35 శాతం మార్కులు వచ్చినా కూడా సంబరాలు చేసుకున్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని రీఓపెన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. ఎండల్లో పిల్లలను స్కూల్స్ పంపిస్తే ఆనారోగ్యాలకు గురవుతారని ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.
తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినడం లేదు పిల్లు. మందలించేందుకు కళ్లు ఎర్ర చేసినా మండిపడుతున్నారు. అస్తమాను సెల్ ఫోన్లలో తల పెట్టేసి.. చదువు అటకెక్కిస్తున్నారు. మొండిగా వ్యవహరిస్తున్నారు. చిన్న దెబ్బ కొట్టినా కూడా ఊరుకోవడం లేదు. అలా తల్లిదండ్రులు కొడుతున్నారని ఓ బాలుడు ఏకంగా
కాయకష్టం చేసి కడుపు కట్టుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తల్లిదండ్రులు. చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ కష్టాలను తీరుస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే కుమారులు కూడా మంచి ఉద్యోగాలు సాధించారు. దీంతో మా కష్టాలు తీరుతాయని భావించిన ఆ తల్లిదండ్రులకు అనుకోని సంఘటన ఎదురైంది. అసలేం జరిగింది.. ఇప్పుడు తెలుసుకుందాం..
కుమారులు వంశం, ఇంటి పేరు నిలబెడతాడని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. నవమోసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యం వచ్చే సరికి.. గుప్పెడు బువ్వ పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. వారి నుండి ఆస్తి పంపకాలు చేసుకుని.. పోషణ నిమిత్తం వంతుల వారీగా పంచుకుంటున్నారు.
బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఇలా ఓ తండ్రి కొడుకు మీద తనకు ఉన్న అపారమైన ప్రేమను చాటుకున్నాడు. చనిపోయిన కొడుకు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ప్రేమను చాటుకున్నాడు.
సాధారణంగా చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే తెగ మారాం చేస్తుంటారు. అప్పటి వరకు ఇంట్లో వాళ్లతో ఆటలు ఆడుకుంటూ ఉన్న పిల్లలను ఒక్కసారే పాఠశాలకు పంపడంతో ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. ఇక మారాం చేసే పిల్లలకు ఇష్టమైన బొమ్మలు, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ కొనిస్తామని చెప్పి స్కూల్ కి పంపుతుంటారు.