తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినడం లేదు పిల్లు. మందలించేందుకు కళ్లు ఎర్ర చేసినా మండిపడుతున్నారు. అస్తమాను సెల్ ఫోన్లలో తల పెట్టేసి.. చదువు అటకెక్కిస్తున్నారు. మొండిగా వ్యవహరిస్తున్నారు. చిన్న దెబ్బ కొట్టినా కూడా ఊరుకోవడం లేదు. అలా తల్లిదండ్రులు కొడుతున్నారని ఓ బాలుడు ఏకంగా
కాయకష్టం చేసి కడుపు కట్టుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తల్లిదండ్రులు. చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ కష్టాలను తీరుస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే కుమారులు కూడా మంచి ఉద్యోగాలు సాధించారు. దీంతో మా కష్టాలు తీరుతాయని భావించిన ఆ తల్లిదండ్రులకు అనుకోని సంఘటన ఎదురైంది. అసలేం జరిగింది.. ఇప్పుడు తెలుసుకుందాం..
కుమారులు వంశం, ఇంటి పేరు నిలబెడతాడని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. నవమోసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యం వచ్చే సరికి.. గుప్పెడు బువ్వ పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. వారి నుండి ఆస్తి పంపకాలు చేసుకుని.. పోషణ నిమిత్తం వంతుల వారీగా పంచుకుంటున్నారు.
బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఇలా ఓ తండ్రి కొడుకు మీద తనకు ఉన్న అపారమైన ప్రేమను చాటుకున్నాడు. చనిపోయిన కొడుకు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ప్రేమను చాటుకున్నాడు.
సాధారణంగా చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే తెగ మారాం చేస్తుంటారు. అప్పటి వరకు ఇంట్లో వాళ్లతో ఆటలు ఆడుకుంటూ ఉన్న పిల్లలను ఒక్కసారే పాఠశాలకు పంపడంతో ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. ఇక మారాం చేసే పిల్లలకు ఇష్టమైన బొమ్మలు, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ కొనిస్తామని చెప్పి స్కూల్ కి పంపుతుంటారు.
ఆడబిడ్డ అయితే తీసేయండి అని, అబార్షన్ చేసేయండి, చెత్త కుప్పలో పడేయండి అని చులకన చేసే మనుషులున్న ఈ సమాజంలో ఆడపిల్ల పుడితే పండగ చేసుకునే మనుషులు ఉంటారా? అంటే ఉంటారు. ఆడపిల్ల పుట్టిందని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు అంతా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే వారి వంశంలో 138 ఏళ్ల తర్వాత పుట్టిన మొట్టమొదటి ఆడబిడ్డ కాబట్టి. 138 ఏళ్ల కాలంలో ప్రతీ తరంలో వారి కుటుంబంలో అందరూ మగ పిల్లలే. ఒక్కసారి కూడా ఆడపిల్ల పుట్టలేదు. అందుకే తొలి ఆడబిడ్డ పుట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలనే కోరితో ఉంటారు ప్రతి తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా సాకుతూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. సమాజంలో తమ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలనే కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది.. అలాంటిది తమ పిల్లలు తిరిగిరాని లోకానికి వెళ్తే.. వాళ్లు పడే ఆవేదన, బాధ వర్ణణాతీతం.
సాధారణంగా స్కూల్ విద్యార్థులు ఉదయం 9 గంటలకు స్కూల్ కి వెళ్లాలంటే 7 గంటల నుంచి ఉరుకులు పరుగులు పెట్లాల్సి వస్తుంది.. వారితో పాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతుంటారు.
సోషల్ మీడియా.. ఇప్పుడు దీని ప్రాభావం, ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉయ్యాల్లో ఆడుకునే పిల్లలు కూడా ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ లో వీడియోస్ చూపిస్తే గానీ నిద్రపోయే పరిస్థితి కనపించడం లేదు. స్మార్ట్ ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు వచ్చిన తర్వాత ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే చాలా మంది పిల్లలు బొమ్మల కంటే స్మార్ట్ ఫోన్ల కోసమే ఎక్కువ ఏడుస్తున్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన షాట్స్, రీల్స్ […]