పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు బోలేడు మంది ఉన్నారు. పవన్ పేరు వినపడితే చాలు పూనకాలు లోడింగ్ అంటూ ఊగిపోతారు. సినిమాలతో సంబంధం లేకుండా.. వ్యక్తిగతంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం జనసేనాని రాజకీయాల్లో కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండటంతో.. దూకుడు పెంచారు పవన్. ఇప్పటికే అధికార పార్టీపై.. తనను విమర్శించే […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ముఖ్యంగా తన పరిపాలనలో ప్రజాసంక్షేమానికే పెద్ద పీఠ వేశారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే, ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ‘జగనన్న చేదోడు’ పథకం కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని విడుదల చేశారు. సోమవారం పల్నాడు […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గత కొన్ని రోజులుగా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడుగా వెళ్తొన్న సంగతి తెలిసిందే. తనపై వచ్చే విమర్శలను తిప్పికొడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండగా.. పవన్ తన దూకుడు పెంచారు. తాజాగా వైసీపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని.. ఆ పార్టీని ఓడించే బాధ్యత తనదేనన్నారు పవన్ కళ్యాణ్. అలానే అంబటి రాంబాబుపై […]
ఆదివారం పల్నాడు జిల్లాలో కలకలం రేపిన ఎనిమిదేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాతం అయింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడిని సురక్షితంగా కాపాడారు. 24 గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. నిన్న సాయంత్రం రాజీవ్ సాయిని కిడ్నాపర్లు అపహరించారు. దుండగులు కోటి రూపాయలు ఇస్తేనే బాలుడిని ప్రాణాలతో వదిలేస్తామని ఫోన్ లో బెదిరింపులకి పాల్పడ్డారు. దీంతో కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు బాలుడి కుటుంబ సభ్యులు. తమ కుమారుడిని ఏమి […]
ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న అనేక మంది దంపతుల కాపురాలు మధ్యలో నిట్టనిలువున కూలిపోతున్నాయి. కాదు కాదు.. కూల్చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా కొందరు హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటుంటే.., వరకట్న వేధింపుల కారణంగా మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అచ్చం ఇలాగే ఓ భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు […]
పల్నాడు జిల్లాలో ఇటీవల ప్రేమ వ్యవహారంలో భాగంగా ఓ యవకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బాధితుడి కుటుంబానికి పోలీసులు అన్యాయం చేస్తున్నారని మృతుడి సోదరుడు ఆవేదన తెలియజేస్తున్నాడు. ఇదే విషయమై ఏకంగా స్థానిక ఎస్పీని కలిసి ‘నా తమ్ముడిని అన్యాయంగా కొట్టి చంపేశారయ్యా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’అంటూ ఫిర్యాదు చేశాడు. అసలు ఏం జరిగిందంటే? రొంపిచెర్ల మండలంలోని బోనంవారిపల్లెకు చెందిన గౌతంరాజు(22) అనే యువకుడు అదే గ్రామానికి […]
ఆంధప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచవరం మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఒక సిలీండర్ పేలిన ఘటనలో దాదాపు తొమ్మిది లక్షల నష్టం వాటిల్లింది. గంగిరెడ్డి గ్రామానికి చెందిన నాగరాజు భార్య సుశీల ఇంట్లో పాలు కాస్తున్న సమయంలో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అయ్యింది. దాంతో ఒక్కసారే మంటలు చెలరేగడంతో ఆమె భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపిడి పైన ఉన్న కప్పుపై పడి రేకులు మొత్తం కాలిపోయాయి. మంటలు చుట్టుముట్టడంతో […]
భర్తని కాదని కొందరు వివాహితలు వివాహేతర సంబంధాలకు కాలుదువ్వుతున్నారు. ఇక ఏకంగా భర్తను వదిలేసి ప్రియుడితో జతకట్టడంతో చివరికి హత్యలు లేదా ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన ఫాతిమాకు గతంలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని అంబులెన్స్ డ్రైవర్ తులసీరామ్ తో పరిచయం ఏర్పడింది. ఇది కూడా చదవండి: అన్నాచెల్లెళ్లు అనే మాటే మర్చిపోయారు.. అర్ధరాత్రి ఎవరులేని చోటుకు […]
పురోహితుడి అంటే ఒకప్పుడు నిజంగానే దైవంలా భావించే వారు. ఊరిలో ఏ కార్యం జరగాలన్నా వారి చేతుల మీదగాననే జరిపించే వారు. సామాన్యుల నుండి జమీందార్ల వరకు పురోహితుడికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుని గౌరవించే వారు. కానీ.., కాలం మారే కొద్దీ పురోహితుల జీవితాలు చాలా దుర్లభం అయిపోయాయి. వాస్తవంలోకి వచ్చి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు పౌరోహిత్యం చేసే వాళ్ళకి సరిగ్గా పెళ్లిళ్లు కూడా కావడం లేదు. సరిపడే ఆదాయం లేక, సరైన గుర్తింపు, మర్యాద లేక.., జంధ్యం […]