అస్సలు చదువుకోలేదు. తండ్రుల నుంచి వచ్చిన విద్యను వారసత్వంగా తీసుకున్నారు. అదే ఆస్తిగా భావించారు. ఏసీ గదుల్లో ఉద్యోగాలు, కంప్యూటర్ ముందు కూర్చోడాలు లేని జీవితం వారిది. చెట్లంట, పుట్లంట తిరగడమే పని. అడవి తల్లిని నమ్ముకునే జీవించే జాతి వారిది. ఎన్నో ఏళ్లుగా చీకటిలో ఉండిపోయిన జాతికి చెందిన మనుషులు వాళ్ళు. కొద్దో గొప్పో చదువుకుని.. ఉద్యోగం రాలేదని బాధపడే యువత ఉన్న ఈరోజుల్లో.. తండ్రి వృత్తినే వారసత్వంగా అందిపుచ్చుకుని.. అదే తమ ఆస్తిగా భావించి.. […]
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పద్మా అవార్డుల్లో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కీరవాణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా తన సోదరుడు కీరవాణికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అన్నయ్య విషయంలో గర్వంగా ఉన్నట్లు.. కీరవాణితో దిగిన ఫోటోను తన సోషల్ మీడీయాలో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు జక్కన్న. […]
కిన్నెర మొగిలయ్య.. 12 మెట్ల కిన్నెరను వాయించుకుంటూ తాత ముత్తాల నుంచి వస్తున్న కళకు ప్రాణం పోస్తున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడినా కూడా ఆ కిన్నెరను, తన పాటను మాత్రం బతికిస్తూ వస్తున్నాడు. తిండికి, పిల్లల పోషణకు డబ్బు రాకపోయినా కూడా ఆ కిన్నెరను మాత్రం వదిలిపెట్టలేదు. తాను నమ్ముకున్న కిన్నెర వల్లే మొగిలయ్యకు కొత్త జీవితం లభించింది. ఇటీవల పద్మశ్రీ కూడా వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో 300 గజాల ఇంటిస్థలం, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అన్ని కూడా సినిమా పై భారీ అంచనాలు సెట్ చేశాయి. అయితే.. సినిమా రిలీజ్ కాకముందే భీమ్లా నాయక్ పాటతో పద్మశ్రీ అందుకున్నారు కిన్నెర మొగులయ్య. పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగులయ్య.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అవుసలికుంట గ్రామంలో నివాసముంటారు. 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో […]
భారత ప్రభుత్వం 2022 సంవత్సరానికిగాను పద్మ అవార్డులను ప్రకటించింది. ఎప్పటిలానే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను కొంతమందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి. తెలంగాణ నుంచి కిన్నెర వాయిద్యా కళాకారుడు కిన్నెరమెట్ల మొగిలయ్య అలియాస్ దర్శనం మొగిలయ్య కు పద్మ శ్రీ దక్కడంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తాత ముత్తాల నుంచి వస్తున్న కళని కాపాడుకోవాలని తపన పడ్డాడు మొగులయ్య. అదే ఆయనకు పద్మశ్రీని […]