డబ్బు ఒకరి దగ్గరకు రావడం మొదలుపెడితే.. అది వస్తూనే ఉంటుంది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు. ఇదే క్రమంలో పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు. దీనికి రాజకీయ నాయకులే కారణం అని అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే దేశంలో ఆర్థిక అసమానతలపై రైట్స్ గ్రూప్ ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. భారత్ లో 100 మంది సంపన్నుల సంపద మొత్తం కలిపితే రూ. 54.12 లక్షల కోట్లకు చేరుకుంది. దేశంలోని […]
2020 ఏడాది నుంచి ప్రపంచాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తున్న మహమ్మారి కరోనా.. దాదాపు ప్రపంచ మానవాళి జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. మన దేశంలో అయితే జాతీయ రహదారులు వలస కార్మికుల నెత్తుటితో తడిచాయి. ఆకలి చావులు, కరోనా మరణాలతో దేశం శ్మశానంలా మారింది. ఇంతటి దారుణమైన పరిస్థితిల్లో చాలా మంది ఉద్యోగాలు ఊడాయి. పనిలేక చాలామంది ఆకలితో అలమటించారు. ఇలాంటి పరిస్థితిల్లో కూడా మనదేశంలో కొత్తగా 40 మంది సంపన్నులు మరింత శ్రీమంతులుగా మారారు. ఏకంగా బిలీయనర్ల […]