హైదరాబాద్ చూట్టూ రీజినల్ రింగ్ రోడ్ కు సమాంతరంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కు ఈ ప్రాజెక్ట్ రాకతో వ్యాపార వాణిజ్య రంగాల్లో మరింత అభివృద్ది సాధించనున్నది.
ఈ మధ్యకాలంలో పేలుడు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలా అకస్మాత్తుగా సంభవిస్తున్న పేలుడు ప్రమాదాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల కారణంగా మరికొందరికి అంగవైక్యలం ఏర్పడి.. జీవితాన్ని అతికష్టం మీద వెళ్లదీస్తున్నారు. ఇటీవలే విశాఖపట్నంలోని పరవాడ ప్రాంతంలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. అంతేకాక పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మరువక ముందే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డులో పేలుడు ఘటన జరిగింది. ఈ ఘటనలో […]
ఈ మద్య పలువురు రాజకీయ నేతలు తమ మంచితనం, మానవత్వం చాటుకుంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఎంత ఎమర్జెన్సీ పనిపై వెళ్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను వెంటనే తమ కాన్వాయ్ లో హాస్పిటల్ కి పంపి వైద్యులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనుల ఎన్నో వెలుగు చూశాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్పందించి వారిని ఆదుకుంటారు. మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి […]
రోడ్డు ప్రమాదాలు.. అధికారులు, సెలబ్రిటీలు ఎంత మంది ఎంత అవగాహన కల్పించినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, అవగాహన లోపం కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోజులో ఏదొక చోట రోడ్డు రక్తమోడుతూనే ఉంది. అలాంటి ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలుకు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రాయదుర్గానికి చెందిన రుద్ర, గణేశ్, […]
దేశంలో ఏదైనా కష్టపడి సంపాదిస్తే ఖర్చు చేయడానికి అన్ని విధాలుగా ఆలోచిస్తాం.. అదే ఫ్రీగా దొరుకుతుందని తెలిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్లి అందినంత చే జిక్కించుకుంటాం. ఇటీవల రోడ్డుపై ప్రమాదలకు గురై ఏదైనా వాహనాలు పడిపోతే అందులో ఉన్న వస్తువులు క్షణాల్లో మాయం చేస్తున్నారు జనాలు. తాజాగా నగరంలోని ఔటర్ రింగ్ పై లారీ బోల్తా పడింది. ఇందులో వందల సంఖ్యల్లో థమ్స్అప్ బాటిల్స్ నేలపై పడ్డాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, […]