టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ మీద పిల్ దాఖలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఆన్లైన్ గేమింగ్కు బానిసై ఒక సర్కారు ఉద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు కోసం ఏమీ చేయలేకపోతున్నా అంటూ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన మిగిలిన వివరాలు..
ఆన్లైన్ వీడియో గేమ్స్ గురించి పిల్లలను అడిగితే ఠక్కున చెబుతారు. వాటిపై వారికున్న అవగాహన మరొకరికి ఉండదు. వీటిపైన పెట్టే శ్రద్ధ చదువుల్లో కూడా పెట్టరు. యువత సైతం రమ్మీ, రమ్ రమ్మీ వంటి గేమ్స్ లకు బానిసలై అప్పుల చేయడంతో పాటు అవి తీర్చలేక ప్రాణాలు పోగొట్టుకున్నవారున్నారు. కానీ ఆ మహిళ వీడియో గేమ్స్ ఆడుతూ లక్షలు సంపాదిస్తుంది.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని దేవుడే సృష్టించి మనల్ని వారితో కలిపిస్తాడు. అయితే స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను కలిగించే మాట స్నేహం. ఎవరైన మంచి స్నేహితులను సంపాందిచుకుని భద్రంగా కాపాడుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటారు. కానీ నేటికాలంలో కొందరు స్నేహానికి మాయని మచ్చ తెస్తున్నారు. నమ్మిన స్నేహితుడిని నట్టేటా ముంచేస్తున్నారు. స్నేహితుడి గెలుపును చూసి సంతోష పడాల్సిన వాళ్లు.. అసుయాతో అతడి ప్రాణాలు తీసేందుకు […]
దేశంలోని రేస్ కోర్సులు, ఆన్ లైన్ గేమింగ్స్, క్యాసినో, గుర్రపు పందేలపై జీఎస్టీ రేట్ల నిర్ధారణకు కేంద్ర ఆర్థిక శాఖ, జీఎస్టీ కౌన్సిల్.. మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు, ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా సహా మరికొన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తాజాగా ఆ కమిటీ.. వీటిపై 28 శాతం జీఎస్టీ వేయాలని తుది నివేదికను రూపొందించింది. త్వరలో […]