కరోనా ఏ ముహుర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ.. ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. కరోనా కారణంగా భారీగా దెబ్బ తిన్న రంగాల్లో చిత్ర పరిశ్రమ ఒకటి. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ లు ఇప్పటి కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో కరోనాకు ముందు ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ ల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. గత రెండేళ్లలో బాక్సాఫీస్ ను […]
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా హడలెత్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా డేల్టావేరియంట్ కన్నా మరింత రెట్టింపుతో ఒమిక్రాన్ పంజా విసురుతుంది. ఇక భారత్ లో కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది చదవండి : కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. […]
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా బాధితులు అధికమవుతున్నారు. నిన్న దేశంలో 33,750 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 3,49,22,882కు చేరాయి. అలాగే, నిన్న 10,846 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. 123 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నారని, నిన్న ఒక్కరోజులో 10,846 మంది కోలుకున్నట్టు బులిటెన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో […]
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. రెండో దశ కరోనా తర్వాత.. 27,553 రోజువారీ కరోనా కేసులు రావడం ఇదే ప్రథమం. అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి పూనుకున్నాయి. కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. జనవరి 3 నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం ఉద్యగులతోనే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో కూడా కరోనా అతివేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకి కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటం జనాల్లో ఆందోళన కలిగిస్తుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జనాలకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా మన దేశంలో 94 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1,525కి చేరుకుంది. ఇప్పటివరకు 560 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నట్లు సమాచారం. […]
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఒక వైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఈ మహమ్మారి భయంతో కొత్త సంవత్స వేడుకలకు సైతం దూరంగా ఉన్నారు. అయిన దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిపోయింది. మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది.ఈ మేరకు వివరాలు తెలుపుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇది చదవండి : వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. […]
భారత్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. మరోవైపు ఒమిక్రాన్ టెన్షన్ కూడా నెలకొంది. గత వారం వరకు పదివేల లోపు ఉన్న కేసులు ఒక్కసారిగే పెరిగాయి. నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి. భారత్ లో 1270 కి ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. 374 మంది బాధితులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయ్యింది. ఇప్పటికే బ్రిటన్, […]
గత కొన్ని రోజులుగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలవరం రేపుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అనుకున్న లోపే ఇప్పుడు మళ్లీ విజృంభన కొనసాగిస్తుంది. గత వారం వరకు పదివేల లోపు ఉన్న కేసులు ఒక్కసారిగే పెరిగాయి. నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీనితో […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో అలజడి సృష్టిస్తుంది. ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ రోజు రోజుకీ భారత్లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారత్ లో 10 వేలకు దిగువకు నమోదవుతోన్న కేసులు బుధవారం ఒక్కరోజే 13 వేల మార్కును దాటినట్లు […]
ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ భారత్లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో 241 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు, 167 కేసులతో మహారాష్ట్ర ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 9,195 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య […]