వాహన దారులకు గుడ్ న్యూస్, త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయని ప్రకటించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఈ రేట్లు తగ్గింపు ఎప్పటి నుంచంటే?
కరోనా కష్ట కాలం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న వాహనదారులకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఊపిరాడకుండా చేశాయి. వరుసగా పెట్రోల్ ధరలు పెంచడంతో వాహనాదారులు సతమతమయ్యారు. అయితే ఇప్పుడు ఆయిల్ కంపెనీలు వాహనాదారులకు శుభవార్తను అందించనున్నాయి.
గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. సిలిండర్ల ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు ఒక్కో సిలిండర్ ధర ఎంత ఉందంటే..
గత కొన్ని రోజుల నుంచి భారీగా మండిపోతున్న ఇంధన ధరలకే ప్రజలు తట్టకోలేకపోతున్నారు. పెట్రల్, డీజిల్ రెట్లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్న క్రమంలోనే గ్యాస్ వినియోగదారులకు మరో షాక్ ఎదురైంది. తాజాగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్పై 25, కమర్షియల్ సిలిండర్పై 75 పెంచుతు నిర్ణయం తీసుకోవటం విశేషం. ఇక ఈ ఏడాది ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694గా ఉండగా […]