ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చాడు. బాధితుల కుటుంబాలకు తాను అండగా ఉంటానని వీరూ భరోసా ఇచ్చాడు.
క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన తర్వాత సచిన్ టెండూల్కర్ సామాజిక సేవ ఎక్కువగా చేస్తున్నారు. తన వంతుగా సమాజానికి చేతనైనంత సాయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుత కాలంలో చదువనేది అత్యంత ఖరీదైన విషయంగా మారిపోయింది. పెరిగుతున్న నిత్యావసర ధరలతో పాటు, ప్రైవేటు స్కూళ్లల్లోనూ ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజులతో సామాన్యుడు అతలాకుతలం అవుతున్నాడు. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు అధికారులు ఎంతగా అర్ధమయ్యేలా చెబుతున్నా.. చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. తలకు మించిన భారం అయినా అప్పులు చేసి మరీ తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇక రోడ్డు పక్కన బిక్షాటన చేసే వారి పిల్లల చదువు […]