ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాంకేతిక లోపాలు కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు వెంటనే.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రమాదానికి కారణం వారే అంటూ ఒక వర్గంపై మరొక వర్గం దుష్ప్రచారం చేస్తుంటారు. రీసెంట్ గా ఒడిశా రైలు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజమెంత?
ఈ మద్య దేశ వ్యాప్తంగా వరుస రైల్ ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు కారణాలు ఏవైనా.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం యావద్ భారత ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఒకేసారి మూడు రైళ్ల ప్రమాదం జరగడంతో 288 మంది చనిపోగా వందల మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ ఈ ఘటన బాధిత కుటుంబాలు మర్చిపోలేకపోతున్నారు.
ఓడిశా రైలు ప్రమాదంలో 288 మంది మృతిచెందారు అనే విషయం తెలిసిందే. అయితే వారి మృతదేహాలను అక్కడ ఉంచిన స్థానిక పాఠశాలను కూల్చివేయమని బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే కు మీడియా నుంచి తెలిపారు.
ఒడిశా రాష్ట్రం వరుస రైలు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనను మరువకముందే మరో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి రైలు కింద పడి ఆరుగురు రైల్వే కార్మికులు చనిపోగా.. మరో ఎక్స్ ప్రెస్ లో రైలులో మంటలు వ్యాపించాయి.
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదాన్ని మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది.అదే రాష్ట్రంలో జరిగిన ఒక ప్రమాదంలో రైలు కిందపడి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు..
నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుతుంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే నష్టం జరిగిన వారికి పరిహారం చెల్లిస్తారు.పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం కూడా ప్రజలకు నష్టపరిహారం చెల్లిస్తుంది. అది ప్రమాద తీవ్రతను బట్టి నిర్ణయిస్తారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఇచ్చి వారికి సంబంధించిన వివరాలను సేకరించి నిర్ధారిస్తారు. కన్ఫర్మేషన్ తర్వాత పరిహారం చెందవలసిన వారికి చేరుతుంది.