తక్కువ ధరలో మంచి కాన్ఫిగరేషన్, మంచి స్పెసిఫికేషన్స్ తో బెస్ట్ ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం. 80 వేల రూపాయలు విలువైన ల్యాప్ టాప్ ను మీరు ఆన్ లైన్ లో కేవలం 32 వేల రూపాయలకే పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఈ ల్యాప్ టాప్ డైరెక్ట్ గా రూ. 50 వేల తగ్గింపుతో లభిస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
4జీ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు 5జీ ట్రెండ్ నడుస్తోంది. అయితే 4జీ నెట్ వర్క్ ను చంద్రుడిపై కూడా ప్రారంభించాలని చూస్తున్నారు. అక్కడెవరూ లేరు కద సార్ అని మనకి అనిపించవచ్చు. కానీ చంద్రుడి మీద సెల్ టవర్లు పెట్టాలనుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.
కీ ప్యాడ్, ఫీచర్ ఫోన్స్ లో నోకియా కంపెనీకి తిరుగు ఉండేది కాదు. కానీ, స్మార్ట్ యుగంలో ఈ కంపెనీ కాస్త ఎక్కువగానే వెనుకబడిందని చెప్పాలి. నోకియా కూడా స్మార్ట్ ఫోన్ తయారీలో ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. తాజాగా ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లోకి విడుదల చేసింది.
భారతదేశంలో మెజారిటీ వ్యక్తులు వాడిన తొలి ఫోన్ కచ్చితంగా నోకియా అయ్యే అవకాశం ఉంది. నోకియా ఫోన్ తో ఎంతో మందికి మంచి అనుబంధం ఉంటుంది. కానీ, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత నోకియా కంపెనీ ఫోన్లకు ఆదరణ పడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ మార్టెక్ లో నిలదొక్కుకునేందుకు నోకియా కంపెనీ కొత్త స్ట్రాటజీలతో రాబోతోంది.
ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లు, అందులోనూ 5జీ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ కి తగ్గట్లుగా కంపెనీలు కూడా కొత్త కొత్త మోడళ్లను తెస్తున్నాయి. ఇప్పుడు నోకియా కూడా 5జీ స్మార్ట్ ఫోన్ తయారీని వేగవంతం చేసింది. తాజాగా ఎక్స్30 5జీ ఫోన్ ని ఇండియాలో లాంఛ్ చేసింది.
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ దేశంలో 5జీ సేవలు మొదలుకానున్నాయి. స్పెక్ట్రం వేలం ముగియడంతో ఈ నెల 10 వరకు ఆయా సంస్థలకు టెలికాం సంస్థ ఆయా సంస్థలకు స్పెక్ట్రంను కేటాయించనుంది. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ 5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎరిక్సన్, నోకియా, శాంసంగ్తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు ఎరిక్సన్, నోకియాతో ఎయిర్టెల్ […]
‘ఎక్కడ పోయిందో.. అక్కడే రాబట్టుకోవాలి’.. ఇదే నానుడితో ‘నోకియా‘ మరలా మొబైల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. వినూత్నమైన ఫీచర్ తో విదేశీ కంపెనీలను తలదన్నేలా రంగప్రవేశం చేస్తోంది. తాజాగా హెచ్ఎండీ గ్లోబల్ రివీల్ చేసిన ‘నోకియా 5710 ఎక్స్ప్రెస్ ఆడియో రిలీజ్‘ డిజైన్ అందుకు నిదర్శనం. ఈ వినూత్నమైన ఫీచర్ మొబైల్ ప్రియులను చూడగానే ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్ ఫోన్లో.. ట్రూవైర్లెస్ ఇయర్బడ్స్ను ఇన్బిల్ట్గా అందించడాం విశేషం. నోకియా 5710 ఎక్స్ప్రెస్ ఆడియో ధర ఈ ఫోన్ […]
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తోంది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోనే. ఇక కరోనా కారణంగా.. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు అన్ని.. ఆన్లైన్ క్లాస్లు కొనసాగించాయి. అందువల్ల.. పిల్లల చేతిలో కూడా స్మార్ట్ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎక్కువ మంది వాడే మొబైల్స్లో ఒప్పో, వన్ప్లస్ ముందు వరుసలో ఉన్నాయి. అందుబాటు ధరలో ఉండటం.. అత్యధిక ఫీచర్లు అందిస్తుండటంతో చాలా మంది యూజర్లు ఈ బ్రాండ్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రెండు కూడా […]