సినిమాలకు, రాజకీయాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తుంటారు. అలా చేసిన వారు ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించారు.
ప్రత్యేక దేశం కైలాసను ప్రకటించుకున్న నిత్యానంద.. ఐక్యరాజ్యసమితి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కైలాస ప్రతినిధి ఒకరు ఐరాస చర్చల్లో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ తమకు ప్రత్యేక దేశం ఇచ్చేసినట్టే అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. మరి ఇందులో నిజం ఎంత?
నేనే నిత్యం నేనే సత్యం అన్నాడు. నేనే దేవుడ్ని అని చెప్పాడు. ఎందరో అమాయకులు ఆయనకు భక్తులయ్యారు. ఇక ఓ ప్రముఖ సినీ నటితో స్వామి రాసలీల వ్యవహారం బయటకు రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత నిత్యానంద ఈ వివాదంపై ఎన్ని సంచలన వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం ఆరోపణలు, కోర్టు కేసులు నమోదు కావడంతో.. నిత్యానందుడు దేశం నుంచి మాయమయ్యాడు. ఈక్వెడార్ […]