ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపింతో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.. ఇక గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ నీతా అంబానీ గురించి తెలియని వారుండరు. నీతా లైఫ్ స్టైల్ గురించి కూడా వార్తల్లో చూస్తూనే ఉంటారు. ఆమె లగ్జరీ వస్తువులు కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలానే భాగస్వామి అయినా నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రిలయన్స్ కు సంబంధించిన పలు వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూ.. ఆమె 24 గంటలు బిజీ బిజీగా గడుపుతుంటారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన నీతా అంబానీ లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నారు. ప్రతి రోజు ఆమె వాడే వస్తువుల ఖరీదు లక్షల నుంచి కోట్ల రూపాయలు ఉంటుంది. ఆఖరికి టీ కప్పు ఖరీదు కూడా లక్షల్లో ఉంటుంది.
అంబానీ ఇంట ఏ ఫంక్షన్ జరిగినా.. దాని గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. ఎంతో ఆడంబరంగా, అట్టహాసంగా నిర్వహిస్తారు. దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన టాప్ సెలబ్రిటీలంతా అంబానీ ఇంట ఫంక్షన్లో సందడి చేస్తారు. ఇక తాజాగా ఎన్ఎంసీసీ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ కోరిక మేరకు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించి.. కానుకగా అందించాడు. ఈ భవనం ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలెందరో తరలివచ్చారు.
ఐదు పదుల వయసులో కూడా సెలబ్రిటీలు చెక్కు చెదరని అందంతో.. చెక్కిన పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ.. యువతులకు ధీటుగా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. మరి వీరిని ఇంత అందంగా చూపించేది ఎవరు అంటే మేకప్ ఆర్టిస్ట్లు. తాజాగా నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్ జీతం గురించి నెట్టింట వైరల్గా మారింది. ఆ వివరాలు..
ముఖేశ్ అంబానీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థాన్ని వేడుకలా జరిపారు. ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియాలో నిశ్చితార్థం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు, సినీ తారలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. గురువారం సాయంత్రం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. 2019లో వీళ్లిద్దరికీ పెళ్లిచేయబోతున్నట్లు ప్రకటించిన అంబానీ కుటుంబం తాజాగా వారికి నిశ్చితార్థం చేశారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని గుజరాతీ […]
ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు. ఏకంగా ఐదు సార్లు టైటిల్ విజేత. కానీ.. ఐపీఎల్ 2022లో మాత్రం దారుణ ప్రదర్శన కనబర్చింది. వరుస ఓటములతో చెత్త రికార్డు మూటగట్టుకుంది. దీంతో ఆ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ మెగా వేలంలో సరైన జట్టును కొనుగోలు చేయలేదంటూ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్పై ఫ్యాన్స్ ట్రోలింగ్కు దిగారు. ఇలా ఈ ఏడాది సీజన్తో ఇబ్బందుల పడ్డ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి మరో షాక్ తగిలింది. కాన్ఫ్లిక్ట్ […]