తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఊళ్లకు ఊళ్లు వరద నీటలో మునిగాయి. రహదారి మార్గాలు కొట్టుకుపోతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి.
మొన్నటి వరకు చికెన్ ధరలు పెరిగి.. మాంసాహార ప్రియులకు నిద్రలేకుండా చేశాయి. కేజీ చికెన్ రూ. 350 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. టమాటా, ఉల్లి, కందిపప్పు వంటి కూరగాయలు, నిత్యావసర ధరలు..
ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తూ.. ఆవేదనకు లోనై మనస్థాపానికి గురవుతున్నారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న యూత్ డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతున్న ఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణలోని ఓ జిల్లాలో ఎవరూ ఊహించని దారుణం వెలుగు చూసింది. జింక మాంసం పేరుతో కొందరు వ్యక్తులు కుక్క మాంసాన్ని విక్రయించారు. నిజంగానే జింక మాంసం అనుకుని చాలా మంది వండుకుని తిన్నారు.
తమకోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లి విషయంలో కొందరు బిడ్డలు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. పున్నామ నరకం నుంచి కాపాడుతారనుకుంటే.. బతికుండగానే నరకం చూపిస్తుంటారు. అయితే ఇలాంటి కసాయి కొడుకులు.. ఓ వ్యక్తిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి.
ఆమెకు ఏడాది కిందటే పెళ్లి జరిగింది. కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. ఇక బతుకు దెరువు కోసం రాష్ట్రాన్ని విడిచి మరో చోటుకు వెళ్లారు. కట్ చేస్తే.. ఈ మహిళ చేసిన పనికి ఆమె భర్తతో పాటు తల్లిదండ్రులు కూడా షాక్ గురవుతున్నారు.
సినిమా సినిమా నువ్వేం చేస్తావ్ అంటే.. విరిగిపోయిన మనసుల్ని కలుపుతాను, గడ్డకట్టిన హృదయాలను కరిగిస్తాను, వయసులో ఉన్నా కూడా వృద్ధుడిలా ఆలోచిస్తున్న మనసులో చైతన్యం తీసుకొస్తాను, మారుస్తాను, ఏమరుస్తాను అని అన్నాదట. తాజాగా బలగం సినిమా చేసిన పని చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందంటే నువ్వా, నేనా అని కొట్టుకు చచ్చే అన్నదమ్ములను నువ్వు లేకపోతే నేను లేను అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తొలగించి ప్రేమను మొలకెత్తించింది.
చిన్న చిన్న విషయాలకు నేటి యువత తీవ్రంగా స్పందిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు జీవితం కోల్పోయేలా చేస్తున్నాయి. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థి అకారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకతో పలు పరీక్షా కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. అయితే ఓ విద్యార్థి మాత్రం ఏడుస్తూనే పరీక్షకు హాజరయ్యాడు. విధి అతడితో వింత నాటకం ఆడింది. వివరాల్లోకి వెళితే
రాష్ట్రంలో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్లోని అంబర్పేటలో ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి చంపేసిన విషయం విదితమే. ఈ ఘటన జరిగిన నాటి నుంచి గ్రామ సింహాల దాడులు మరింత పెరిగాయి. వారం వ్యవధిలోనే రాష్రావ్యాప్తంగా కుక్కకాటు కేసులు వందకుపైగా నమోదయ్యాయి. అయితే ఇన్నాళ్లు సాధారణ ప్రజలపై ప్రతాపం చూపించిన గ్రామ సింహాలు ఇప్పుడు రాజకీయ నాయకులపై దాడులు చేస్తున్నాయి.