ఇటీవల కాలంలో ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నిరూపించిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. పబ్జీ గేమ్ ద్వారా పరిచమైన సచిన్ అనే వ్యక్తి కోసం పాకిస్తాన్ నుండి దొంగచాటుగా భారత్లోకి తన పిల్లలతో సహా చొరబడింది సీమా అనే మహిళ.
బస్సులో సీటు కోసం, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు సాధారణంగా కనిపించే విషయమే. ఎక్కువగా చాలా మంది సీటు నాదంటే నాది అని గొడవలకు దిగుతుంటారు
ఈమధ్య కాలంలో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని చూసిన జనాలు.. దైవ మహత్యం అంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఆ అదృష్టానికి ఆమడ దూరంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఆదివాసీలు, గిరిజనలు నివాసం ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నివాసం ఉండే వారు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆస్పత్రులకు పరుగులు తీస్తుంటారు.
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే కొందరి జీవితంలోమాత్రం సుఖాల కంటే కష్టాల్లే ఎక్కువగా ఉంటాయి. అలా ఎదురయ్యే కష్టాలను కొందరు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. మరికొందరు మాత్రం తీవ్ర మనస్తాపం చెంది.. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ అలాంటి నిర్ణయమే ఒకటి తీసుకుంది. మూడేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అతడి జ్ఞాపకాలు మరవలేక, ఇతర సమస్యలకు తట్టుకోలేక అభంశుభం తెలియని తన పిల్లలను నీటిలో ముంచి.. తాను ఆత్మహత్య చేసుకుంది. […]
నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త ఎవరూ ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. ఇక ఇంతటితో ఆగక విచక్షణ కోల్పోయి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో సరిపెట్టని ఈ కిరాతకుడు మరో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.నిర్మల్ జిల్లా భైంసా పట్టణం దేగాంకు చెందిన జ్యోతి అదే గ్రామానికి చెందిన రమేష్ అనే […]
ఓ యువకుడు ఏయ్ బామ్మర్ధి.. తిన్నావా..! అంటూ ఓ యువకుడిని పలకరించాడు. అలా అనడంతో తట్టుకోలేకపోయిన మరోక యువకుడు కోపంతో ఊగిపోయి ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. అది నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామం. ఇక్కడే శ్రీకాంత్, శ్రీనివాస్ అనే యువకులు నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం రాత్రి వీరిద్దరూ ఊళ్లోని ఓ అరుగుపైన కూర్చుని […]
ఆమెకు పెళ్లై మూడేళ్లు అవుతుంది. తల్లిదండ్రుల లేకున్నా బంధువులు అంతా ఏకమై ఆ యువతికి ఘనంగా పెళ్లి చేశారు. అలా పెళ్లైన కొంత కాలానికి ఆ మహిళ ఓ కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో ఆమె జీవితం సంతోషంగా సాగిపోతున్న తరుణంలోనే భర్త బతికుండగానే నరకం అంటే ఏంటో చూపించాడు. డబ్బుకు ఆశపడి ఏకంగా కట్టుకున్న భార్య అని చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. […]
సమాజం ఎటు పోతుందో తలుచుకుంటేనే వెన్నులో వణుకు పడుతుంది. పెళ్లైన కొందరు మహిళలు శారీరక కోరికలు తీర్చుకునేందుకు ఎవరూ అడ్డొచ్చిన కూడా అడ్డు తొలగించుకుంటున్నారు. ఇటీవల తన పడక సుఖానికి అడ్డొస్తున్నాడని ఓ తల్లిని తన మూడేళ్ల కుమారుడిని హత్య చేసిన ఘటన మరువక ముందే తాజాగా మారో దారుణం వెలుగులోకి వచ్చింది. తన తన సుఖానికి కూతురు అడ్డుగా ఉందని ఓ తల్లి ప్రియుడితో కలిసి కూతురుని దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా నిజమాబాద్ జిల్లాలో […]
బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి సురేశ్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సురేశ్ని గమనించిన సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సురేశ్ ముతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రేమ విఫలం కావడమే సురేశ్ ఆత్మహత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. సురేశ్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందినవాడిగా గుర్తించారు. అయితే ఇటీవలి కాలంలో బాసర ట్రిపుల్ ఐటీ పలు కారణాల రీత్యా వార్తల్లో […]