నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. వరుసగా రెండో సారి బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ఆమె సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.
క్రీడల్లో రాణించినవారికి ప్రభుత్వాలు భారీ ఎత్తున నజరానాలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నాయి. గతంలో పీవీ సింధు ఒలంపిక్ పతకం సాధించిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆమె భారీ నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బాక్సర్ నిఖత్ జరీన్కు కూడా భారీ నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ వివరాలు..
బాక్సర్ నిఖత్ జరీన్.. ఆమె పంచ్ దెబ్బకు పతకాలు వరుస కడతాయి. ఈ ఏడాది మేలో ఇస్తాంబుల్లో జరిగిన మహిళల వరల్డ్ చాంపియన్ షిప్స్ విజేతగా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. సామాన్య సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన నిఖత్.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. బాక్సింగ్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఘే రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించినా సరే.. వారందరికి సినిమా తారాలంటే అభిమానం ఉంటుంది. సామాన్యుల మాదిరే వారిని కలవాలని.. వారితో […]
పుట్టింది సంప్రదాయ కుటుంబం.. మొత్తం నలుగురు ఆడప్లిలలే. మూడో సంతానంగా జన్మించిన ఆమెకు తండ్రి మాదిరే క్రీడల మీద ఆసక్తి కలిగింది. తొలుత పరుగుపందెంలో రాణించింది. కానీ కోచ్ సలహా మేరకు బాక్సింగ్ను ఎంచుకుంది. అది చూసి బంధువులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకున్నారు. ‘‘హవ్వా.. ఆడపిల్లవు.. ఇలా మగ పిల్లలు ఆడే ఆటలా.. బాక్సింగ్లో రాణించాలంటే ఎంత బలం కావాలి.. ఎన్ని దెబ్బలు తట్టుకోవాలి.. ముఖం మీద దెబ్బలు తగిలితే ఇంకేమైనా ఉందా.. అసలు […]