దేశంలో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు జైలు శిక్ష విధిస్తూ ఎన్ఐఎ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న నలుగురు ఉగ్రవాదులకు పదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకారులు చేసిన నినాదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియ(పీఎఫ్ఐ)కి చెందిన కొందరు వ్యక్తులు కలెక్టర్ కార్యాలయం ముందు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్కు చెందిన సభ్యుల అరెస్టుకు నిరసనగా శుక్రవారం పూణెలో ఈ పీఎఫ్ఐకి చెందిన సభ్యులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా […]
భారతదేశానికి గాయం చేసిన సంఘటనల్లో 1993 ముంబాయి పేలుళ్లు ఒకటి. మారణ హోమం సృష్టించిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన సూత్రధారి అయిన దావుద్ ఇబ్రహీంను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో దావుద్ పై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)భారీ రివార్డును ప్రకటించింది. ఈమేరకు గురువారం అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం.. మాఫియా ప్రపంచంలో ఈ పేరు తెలియని […]
5G Network: ఇండియాకు త్వరలోనే 5G నెట్వర్క్ వచ్చేస్తోందట. ఇటీవల భారత ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ ఆవిష్కరణకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. రాబోవు కొద్ది నెలల్లో 5G సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. 5G వేలంలో స్పెక్ట్రమ్ ధరలకు పచ్చజెండా ఊపింది. ఇండియాలో 4G నెట్వర్క్ కంటే 5G నెట్వర్క్ ద్వారా 10 రెట్లు హైస్పీడ్ డేటాను యూజర్లు పొందే అవకాశం ఉన్నట్లు మంత్రివర్గం తెలిపింది. ఇక కేంద్ర […]
ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ దోషిగా తేలాడు. ఈ మేరకు ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఎస్ఐఏ) కోర్టు తీర్పు వెలువరించింది. మాలిక్ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. ఎన్ఐఏ కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేలు జరిమానా కూడా విధించింది. 2017లో కశ్మీర్ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన […]
1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం మరోసారి భారత దేశంలో దాడులు నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు ఎన్ఐఏ పేర్కొంది. ఇందు కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. ఈసారి అతని బ్యాచ్ హిట్ లిస్ట్లో రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. దావూద్ ఇబ్రహీం తన ప్రత్యేక విభాగంతో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసను ప్రేరేపించే లక్ష్యంతో పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో దేశంపై దాడికి […]
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద చర్యలతో గడగడలాడిస్తోన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్. ఈ సంస్థ తమ సానుభూతి పరులతో అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది. అయితే ఈ సానుభూతి పరుల కోసం నిత్యం దేశంలో ముమ్మర వేట కొనసాగుతుంది. దేశంలో ఏ మూలన ఉగ్రచర్యలు జరిగినా దానికి ప్రధాన కారణం అంతర్గతంగా ఐసిస్ సానుభుతి పరుల హస్తం ఉండటమే. ఇప్పటి వరకు ఎంతో మంది ఐసిస్ సానుభూతి పరులను ఎన్ ఐ ఏ అధికారులు అరెస్టులు చేశారు. తాజాగా […]
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2013లో పట్నాలో పర్యటించిన సందర్భంలో ఆయన ర్యాలీలో బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసును విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మొత్తం పదిని మందిని విచారించిన కోర్టు తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించగా, వారిలో నలుగురికి ఉరిశిక్ష.. ఇద్దరికి యావజ్జీవిత ఖైదు విధించారు. అలాగే మిగతా ముగ్గురిలో ఇద్దరికి పదేళ్లు, ఇంకొకరికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు […]