ఇంకాసేపట్లో ల్యాండింగ్ అవుతుందనగా ఫ్లైట్లో పైలట్ తీవ్రంగా అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే ఓ ప్రయాణికురాలు అప్రమత్తమై.. ఆ విమానాన్ని కిందికి దించేందుకు ఆమె కంట్రోల్ చేసింది.
ఉదయాన్నే సూర్యోదయం పసుపు, నారింజ, ఎరుపు కలగలిపిన రంగులో ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఇందుకు భిన్నంగా మారింది. ఉన్నట్టుండి నారింజ రంగులోకి మారిపోయింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు అధికారులు అమెరికా వాసులకు హెచ్చరికలు జారీ చేశారు.
నేటికాలంలో కొందరు పబ్లిక్ ప్రదేశాల్లో శృతిమంచి ప్రవర్తిస్తున్నారు. ట్రైన్లు, బస్సులో పిచ్చి పిచ్చిగా అరుస్తూ రచ్చ చేస్తుంటారు. అలాంటి వారిని కొందరు అదుపు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
నేటికాలంలో కొందరు యువతీ యువకులు ట్రెండ్ పేరుతో చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండడంతో గుర్తింపు పొందడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు యువతీ యువకులు అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవలే ముంబై మెట్రో రైళ్లో ఓ యువతి అర్ధనగ్నంగా కనిపించి.. ప్రయాణికులను షాక్ కు గురి చేసింది. తాజాగా ఓ యువకుడు అందరి ముందు బట్టలు విప్పి రచ్చ రచ్చ చేశాడు.
గూగుల్ అంటే పెద్ద కంపెనీ. ఆ సంస్థలో జాబ్ పోతే జీవితం పోయినట్టే ఫీలవుతారు. అలాంటిది ఒక ఉద్యోగి ఏకంగా ఒక కంపెనీయే పెట్టాలని అనుకున్నాడు. అంతేనా ఉద్యోగం కోల్పోయిన తోటి ఉద్యోగులకు అందులో జాబ్ కూడా ఇవ్వనున్నాడు.
నవమోసాలు బిడ్డను కడుపున మోసి కనడం ఆడవారి విధి. అది ప్రకృతి సహజంగా వచ్చింది. అయితే బిడ్డలు వద్దనుకున్నప్పుడు కూడా ఆడవారే మాత్రలు వాడటం, ఆపరేషన్లు చేయించుకోవడం చేస్తుంటారు. అయితే మగవారి కోసం కూడా ఇలాంటి మాత్రలు తీసుకురావాలని ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఆ దిశగా ఓ ముందడుగు పడింది. ఆ వివరాలు..
ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిసిజిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ లో ఎయిరిండియాలో ప్రయాణిస్తున్న మహిళపై శంకర్ మిశ్రా అనే ప్రయాణీకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై చర్యలు చేపట్టిన డిసిజిఎ ఈ భారీ జరిమానాను విధించింది.అదేవిధంగా ఈ ఘటన జరిగిన న్యూయార్క్-ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ […]
లండన్, న్యూయార్క్ వంటి అభివృద్ది చెందిన నగరాల్లో అయినా కరెంట్ పోతుందేమో కానీ.. హైదరాబాద్లో మాత్రం పవర్ కట్ ఉండదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరం హైదరాబాద్ అని.. శుక్రవారం అప్పా పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మెట్రో సభలో కేసీఆర్ స్పష్టం చేశారు. అలానే హైదరాబాద్ మెట్రోను ఎయిర్ పోర్టు వరకూ విస్తరించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం ఢిల్లీ వైశాల్యం కంటే పెద్దదని […]
దర్శకధీరుడు SS రాజమౌళి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినాని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనుడు. ఇండియన్స్ కు హాలీవుడ్ లెవల్లో సినిమాలు తీయ్యరాదు అన్న ప్రశ్నకు సమాధానంగా నిలిచిన ధీరుడు రాజమౌళి. హాలీవుడ్ మూవీలకు పెట్టే బడ్జెట్ లో సగం బడ్జెట్ పెట్టి.. హాలీవుడ్ రేంజ్ లో వసూళ్లు రాబట్టడంలో మన జక్కన్న దిట్ట. తెలుగు చిత్ర పరిశ్రమను వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ కు పరిచయం చేసిన ఘనత మాత్రం జక్కన్నదే. బాహుబలితో మెుదలైన జక్కన్న […]
175 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకెళ్లిన పాపానికి మనం ఇప్పటికీ తిట్టుకుంటూ ఉంటాం. మా వజ్రాన్ని మాకు వెనక్కి ఇచ్చేయండి అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తాం. కానీ వాళ్ళు ఇవ్వరు, మనం అడగడం మానం. కోహినూర్ వజ్రానికి ఎందుకింత డిమాండ్ అంటే.. ఆ వజ్రం అమ్మిన డబ్బులతో ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రెండున్నర రోజుల పాటు భోజనం పెట్టచ్చునని అప్పట్లో ఒక రాజు అన్నాడట. అందుకే అంత డిమాండ్ ఆఫ్ […]