మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికి జరిగే ఘోరాలు మాత్రం ఆగడం లేదు. మణిపూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అల్లరిమూక ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నేటి రోజుల్లో పెరుగుతున్న ధరలతో సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అని ఓ సినిమాలో చెప్పిన విధంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి నడ్డివిరుస్తున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎన్నోదేశాలు పర్యటించారు. ఆయనకు పలు దేశ ప్రధానులు తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించారు. పాపువా న్యూ గినియా దేశంలో జరిగే ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కూపరేషన్
ప్రస్తుతం ప్రపంచ వేదిక మీద మన ప్రధాని నరేంద్ర మోదీకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కర్ణాటకలో ఈ నెల 10 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. మే 13న ఫలితాలు వెలువడున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు హూరాహూరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
భాతర్ పై అస్తమాను తన అక్కసును వెళ్లగక్కుతుంటోంది పరాయి దేశం పాకిస్తాన్. జమ్ము కాశ్మీర్ సమస్య నుండి ఉగ్రవాదం ఇతర అంశాలపై ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అయితే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ దివ్యాంగుడితో సెల్ఫీ దిగారు. ఆ ఫొటోలు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక అప్పటినుంచి ఆ వ్యక్తి గురించి చర్చ జరుగుతోంది.
ప్రధాని మోడీ నరేంద్ర పర్యటనకు రెండు రోజుల ముందు తెలంగాణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ రోజు మోదీ పర్యటనకు గైర్హాజరైన సీఎం కేసీఆర్ పై సంజయ్ మండిపడ్డారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది తొలిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ.