ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు పలు వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటితో 2,300 కి.మీ పూర్తిచేసుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 107వ రోజుకి చేరుకుంది. 107వ రోజు పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్కి గాయం అయ్యింది. వైద్యులు ఆయనకు స్కానింగ్ తీశారు. ఆ వివరాలు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకి చేరుకుంది. 100వ రోజు పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేవుల విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 98వ రోజుకి చేరుకుంది. 98వ రోజు పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 93వ రోజుకి చేరుకుంది. 93వ రోజు పాదయాత్ర
కర్నూలు నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వేసవి వేడి కంటే ఏపీలో రాజకీయ వేడిగా బాగా పెరిగిపోయింది. మఖ్యంగా లోకేశ్.. తన పాదయాత్రలో వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలు.. రాజకీయ వేడిని ఇంకా పెంచుతున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 89వ రోజుకి చేరుకుంది. 89వ రోజు పాదయాత్ర పాణ్యం నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 88వ రోజుకి చేరుకుంది. 88వ రోజు పాదయాత్ర కోడుమూరు నియోజకవర్గంలోని లోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 87వ రోజుకి చేరుకుంది. 87వ రోజు పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని లోని గాజుల దిన్నె విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు