ఫేమస్ అయ్యేందుకు ఏకంగా నోటికొచ్చిన అబద్దాలు చెబుతాడు. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాకు తానే మొదట హీరోనని, ఆ తర్వాత మహేష్ బాబుకు అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ శాక్రిఫైజ్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క సినిమా చేయలేదు కానీ సోషల్ మీడియా, పలు ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ హీరోలను టార్గెట్ చేశాడు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు. వెండితెర ఇలవేల్పు.తెలుగు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నట చక్రవర్తి ఎన్టీఆర్. ఇక రాజకీయ జీవితం పెను సంచనలమే. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడమే కాదూ.. కొన్ని నెలల్లోనే పార్టీ ఎన్నికల్లో గెలిచి.. ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఈ నెల 28తో ఆయన శత జయంతి
నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలను 20న నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో జరిపేందుకు రంగం సిద్ధమైంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. జూ. ఎన్టీఆర్ తోపాటు పలువురికి ఆహ్వానాలు అందాయి.. అయితే..
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి ఉత్సవాలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. అప్పటి నుండి రజనీకాంత్ పై విమర్శలు మొదలయ్యాయి. దీనిపై..
విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజనీకాంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వివారలు..
నందమూరి ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికీ అభిమానులు ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరినీ అభిమానిస్తారు. వారి పుట్టిన రోజులు వచ్చాయంటే.. కేకు కటింగ్ లు, అన్నదానాలు, దుప్పట్లు, చీరలు పంపిణీ.. ఒక్కటేమిటీ తమ అభిమానం చాటుకునేందుకు అన్ని చేస్తారు. అలా తన అభిమానాన్ని చాటుకున్నాడు ఈ విశాఖ వాసి.
తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగోడి గుర్తింపును ప్రపంచ నలుమూలలకు చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కనుంది. ఆయన చిత్రంతో నాణాలను విడుదల చేయనుంది. ఎప్పుడు విడుదల చేస్తారంటే?
కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేసి.. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన విశ్వనాథ్.. ఫిబ్రవరి 2, గురువారం రాత్రి కన్ను మూశారు. కళాతపస్వి మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, వెంకయ్య నాయుడు, చిరంజీవి, వెంకటేష్, ఇతర సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఇక విశ్వనాథ్ […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ట్రెండ్ భీభత్సంగా నడుస్తోంది. సోషల్ మీడియా వేదికలైన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్, స్నాప్ చాట్ వీటిల్లో త్రో బ్యాక్ పిక్, వీడియోలదే హవా. చిన్న, పెద్ద అని తేడా లేకుండా సెలబ్రిటీలంతా ఇప్పుడు త్రో బ్యాక్ ట్రెండ్నే అనుసరిస్తున్నారు. వారి చిన్నప్పటి ఫోటోలు లేదా చాలా క్రితం నాటి ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. అవి వైరల్గా మారి ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అటువంటిదే ఈ ఫోటో. […]
తెలుగు వారికి రాముడు, కృష్ణుడు అనగానే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో.. సత్యభామ అనగానే జమున గుర్తుకు వస్తారు. సత్యభామ పాత్రలోని పొగరు, వగరును.. తనలో పలికించి.. సత్యభామ అంటే.. జమున అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి సుమారు 180కి పైగా చిత్రాల్లో నటించారు జమున. పొగరు, వగరు, వయ్యారం వంటి భావాలు ప్రదర్శించాలి అంటే జముననే తీసుకోవాలి అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏళ్ల పాటు.. ఇండస్ట్రీలో.. ఎన్టీఆర్, ఏఎన్నార్, […]