మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల నుండి ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరకు చాలా మంది ప్రముఖులు చదివిన స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇక ఈ సంవత్సరంతో ఈ స్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా హెచ్ పీఎస్ స్కూల్ గురించి ప్రత్యేక కథనం మీకోసం.
తెలంగాణలో క్రమంగా బలం పెంచుకుంటున్న బీజేపీ.. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. చేరికల పర్వానికి తెర తీసింది. పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఒకరు తెలంగాణ బీజేపీలో చేరనున్నారు. ఆ వివరాలు..
బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్స్టాపబుల్ షో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్యలోని మరో యాంగిల్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. తనదైన డైలాగ్ డెలివరిజం, స్టైల్తో షోని రక్తికట్టించాడు బాలయ్య. మొదటి సీజన్ సాధించిన రికార్డులతో.. సెకండ్ సీజన్ని కూడా ప్రాంరభించింది ఆహా టీం. తొలి సీజన్ మొత్తం.. సినీ సెలబ్రిటీలతో నడిస్తే.. సెకండ్ సీజన్కి మాత్రం కాస్త పొలిటికల్ టచ్ యాడ్ చేశారు ఆహా నిర్వాహకులు. సెకండ్ సీజన్ తొలి […]