ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం ఇందుకు కారణం అంటున్నారు ట్రాఫిక్ అధికారులు.
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఇటీవల స్టార్ట్ చేసిన వందేభారత్ రైలు ఛార్జీలు సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. దేశంలో క్రమంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. కొన్ని మార్గాల్లో ఛార్జీలు తగ్గేఛాన్స్ ఉంది.
ఈ మధ్య కాలంలో శరీర భాగాలు కనిపించేలా పొట్టి దుస్తులు వేసుకుని ఆలయాల్లోకి వస్తున్నారు కొంతమంది మహిళలు. అయితే ఇకపై ఇలాంటి మహిళలను ఆలయాల్లోకి అనుమతించేది లేదని టెంపుల్ ఫెడరేషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రెస్ కోడ్ ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.
నాగ్ పూర్ లో పెట్రోల్ బంకు యాజమాని హత్యకు గురైన విషయం తెలసిందే. అయితే ఈ హత్యలో ఇటీవల సంచలన నిజాలు బయటపడ్డాయి. కూతురే సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిందని పోలీసుల విచారణలో తేలింది. అసలేం జరిగిందంటే?
ఇటీవల దేశ వ్యాప్తంగా వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది. పదుల సంఖ్యల్లో వీధి కుక్కల దాడుల్లో గాయపడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ చిన్నారి ఘటన మరువక ముందే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వీధికుక్కల దాడుల్లో చిన్నారులు గాయపడ్డారు.. చనిపోయారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపేస్తామంటూ ఒక వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. ఏకంగా ఆయన కార్యాలయానికే ఫోన్ చేసిన దుండగుడు, రూ. 10 కోట్లు ఇవ్వకపోతే గడ్కరీని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగాడు.
ఓటీటీల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు, ఘాటు సన్నివేశాలు ఎక్కువైపోయాయి. అశ్లీల కంటెంట్ తో పాటు అసభ్యకరమైన పదజాలాన్ని వాడేస్తున్నారు. దీంతో పలువురు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర మంత్రి ఓటీటీ కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరికలు జారీ చేశారు.
కొంతమందికి ఆరాటం ఎక్కువ ఉంటుంది. హోటల్ రూమ్ కి తీసుకెళ్లిన గర్ల్ ఫ్రెండ్ ని తృప్తిపరచాలని, లేదంటే గిట్టుబాటు అవ్వదని ఫీలవుతుంటారు. ఈ క్రమంలో రాత్రంతా మగధీరుడిలా నిలబడాలని డాక్టర్ల సలహా కూడా తీసుకోకుండా వయాగ్రా మాత్రలు వాడుతుంటారు. అయితే వయాగ్రా మాత్రలు వేసుకుని శృంగారంలో పాల్గొంటే చావుని కొని తెచ్చుకున్నట్టే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.