సమంత, నాగ చైతన్య ఇద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అయితే చైతన్య, బ్యూటిఫుల్ తెలుగు యాక్ట్రెస్ శోభిత ధూళిపాళ్ల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అనే న్యూస్ ఒకటి అప్పుడప్పుడు దర్శనమిస్తుంటుంది. ఆమధ్య వీరిద్దరూ కలిసున్న పిక్ ఒకటి ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.
తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున నట వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అఖిల్ మూవీతో హీరోగా కెరీర్ ప్రారంభించిన అఖిల్ అక్కినేని కి సరైన హిట్ మాత్రం పడటం లేదు. ఇటీవల ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అది కూడా డిజాస్టర్ అయ్యింది.
'కస్టడీ'కి థియేటర్లలో యావరేజ్ టాక్ వచ్చింది. రిలీజ్ కి ముందు కాస్త హైప్ ఉండటంతో తొలిరోజు కలెక్షన్స్ అన్ని కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి?
కస్టడీ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు నాగ చైతన్య. ఈ సినిమా ద్వారా తమిళ సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు . కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మే 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేశాడు నాగ చైతన్య. పలు ఇంటర్వ్యూలో పాల్గొని.. సినిమాలతో పాటు తన డివోర్స్ గురించి విషయాలను పంచుకుంటున్నాడు.
సమంత చాలా మంచిది.. ఆమె హ్యాపీగా ఉండాలి అంటూ నాగ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సమంత ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
తెలుగు ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. వారిలో లవబుల్ కపుల్ గా సమంత-చైతూ అనేవారు. కానీ వీరి మద్య సంబంధం తెగిపోయింది.. విడాకులు తీసుకొని రెండేళ్లయ్యింది. ప్రస్తుతం ఇద్దరు తమ కెరీర్ పై ఫోకస్ పెట్టారు.
తమ్ముడు అఖిల్ నటించిన 'ఏజెంట్' రిజల్ట్ పై హీరో నాగచైతన్య స్పందించాడు. యాక్టర్స్ కెరీర్ లో ఇవన్నీ చాలా సహజమని అన్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.
సినిమా రిలీజ్ కి రెడీగా ఉందంటే చాలు ఎలాంటి లీకులు లేకుండా చూస్తారు. కానీ నాగచైతన్య 'కస్టడీ' విషయంలో మాత్రం డైరెక్టరే మొత్తం స్టోరీ లీక్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.