ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి డిప్రేషన్ లోకి వెళ్తున్నారు. క్షణికావేశంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబాలకు తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నారు.
దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది చెందుతుంది. కానీ ఇప్పటికీ కొంతమంది కులాలు, మతాలు అంటూ వాటి వెంటే తిరుగుతున్నారు. తమ కులం, మతం కానివారిని ప్రేమించారని సొంతవాళ్లనే చంపుకుంటున్నారు.
ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, హత్యలు మరీ ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది హత్య చేసి ఆనవాలు లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. కానీ ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు చేయడంతో పోలీసులకు పట్టుబడతారు.
సరూర్నగర్లో అప్సర అనే యువతి మర్డర్ కేసు హైదరాబాద్ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఒక పురోహితుడు ఇంతటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డాడని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో అప్సర ఇంటి యజమాని కీలక విషయాలు బయటపెట్టారు.
జీవితంలో ఏ తప్పు చేసినా చట్టం ముందు తల వంచాల్సిందే.. తప్పు చేసిన వారు ఎక్కడికీ తప్పించుకోలేరు అని అంటారు. సాధారణంగా కొన్ని కేసుల్లో కోర్టు తీర్పు రావడానికి ఏళ్ల సమయం పడుతుందని అంటుంటారు.
ఈ రోజుల్లో జరుగుతున్న కొన్ని నేరాల గురించి వింటుంటే సమాజం ఎటు పోతోందోననే ఆందోళన రాకమానదు. తాజాగా అలాంటి మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం తండ్రిని చంపేశాడో కొడుకు.
ఈ రోజుల్లో ఎవరికీ భయం లేకుండా పోతోంది. సాటి మనిషి అని కూడా చూడకుండా దాడులకు తెగబడటం, చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసేయడం ఎక్కువవుతోంది. ఇలాంటి ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక మహిళను హత్య చేసి గోనెసంచిలో ప్యాకింగ్ చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ముంబై క్రైం- క్షణికావేశం ప్రాణాలను తీస్తోంది. కన్నపిల్లలపైనా అంతులేన కోపాన్ని చూపిస్తున్నారు కొంత మది తల్లిదండ్రులు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డల జీవితాలను చేతులారా చిదిమేస్తున్నారు. అర్ధం పర్దం లేని ఆవేశంతో పిల్లల ప్రాణాలను హరిస్తున్నారు. ముంబైలో జరిగి ఓ అమానుష ఘటన అందరిని కంటతదిపెట్టిస్తోంది. తన బిడ్డను కన్న తల్లే చంపుకోవడం కలకలం రేపుతోంది. తూర్పు ముంబైలోని విరార్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల నేహా సోనీకి రెండేళ్ల పాప ఉంది. ఆమె భర్త ఆటో […]