ముఖేష్ అంబానీ ఏం చేసినా స్పెషలే. వారి కుటుంబానికి సంబంధించిన ఎంత చిన్న వార్త అయినా కూడా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన తండ్రి ధీరూబాయ్ అంబానీ వారసునిగా వ్యాపార రంగంలో టాప్ లెవెల్లో పేరు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ గురించి తెలియని వారుండరు. ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ దేశ ప్రజలకు ఓ గుడ్న్యూస్ అందించారు.
ఇటీవల దేశంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సంస్థలు అనేక మందిని ఉద్యోగాల నుండి తొలగించింది. ప్రాజెక్టు వర్క్స్ తగ్గటంతో పాటు ఇతర కారణాలతో బడా సంస్థలు కూడా తమ ఉద్యోగులను లే ఆఫ్ చేశాయి
దేశంలోనే కాదూ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాను తీస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీలోని ఎన్నో కంపెనీలకు అధినేతగా.. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ.. ముందుకు దూసుకెళుతున్నారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ. విలాసవంతమైన జీవితం, అందమైన భార్య, ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ. వీరిలో ఆకాష్, ఇషాలకు పెళ్లిళ్లయ్యి.. పిల్లలున్నారు. ఇక అనంత్ అంబానీ..
ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపింతో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.. ఇక గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ . ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా పేరుగాంచిన ముకేష్ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కుమారుడు ఆకాశ్కు, కుమార్తెకు ఈషాకు పెళ్లి చేసిన సంగతి సంగతి విదితమే. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట్లో మరోసారి చిరునవ్వులు వెల్లువిరిశాయి
ఉద్యోగుల పనితీరును బట్టి సంస్థలు వారికి ప్రోత్సాహకాలు, బహుమతులు ఇవ్వడం గురించి వినే ఉంటారు. కానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాత్రం ఇందులో అంతకు మించి అనే చెప్పాలి. తమ కంపెనీలోని ఒక ఉద్యోగికి ఆయన ఏకంగా వేల కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చారు.
ఇప్పటివరకూ ఐపీఎల్ మ్యాచులను ఉచితంగా ప్రసారం చేసిన జియో సినిమా యాప్ ఇకపై డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఐపీఎల్ మ్యాచులు ఉచితంగా చూడలేమా? సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎంత ఉంటుంది? ఎప్పటి నుంచి అమలు చేస్తుంది? అన్న అనుమానాలు వినియోగదారుల్లో మొదలయ్యాయి. మరి మీకేమైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృతి చేసుకోండి.
ఆ మధ్య హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ నాథన్ ఆండర్సన్ ఒకే ఒక్క నివేదికతో టాప్ పొజిషన్ లో అదానీని పాతాళానికి పడిపోయేలా చేశాడు. తాజాగా ఒక యువకుడు ఏకంగా ప్రపంచ కుబేరులైన బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్, ముకేశ్ అంబానీ వంటి వారిని తీసుకొచ్చి మురికివాడలో పడేశాడు. అయితే నాథన్ ఆండర్సన్ కి, ఈ యువకుడి చాలా తేడా ఉంది.