ముకేశ్ అంబానీ పరిచయం అవసరంలేని పేరు. భారత్లో అత్యంత ధనవంతుడు. దేశంలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఇప్పుడు ఈయన గురించి ఎందుకంటే.. ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి దూసుకెళ్లారు. రిలయన్స్ షేర్ల ర్యాలీ ఇందుకు ప్రధాన కారణం. అత్యంత ధనవంతుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు. […]