దునియాలోనే అత్యంత ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తూ ఒక ఇండియన్ క్లైంబర్ తప్పిపోయింది. ఆమె కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఎత్తైన శిఖరాలను అవలీలగా అధిరోహించే భారతీయ పర్వతారోహకుడు తప్పిపోయారు. ప్రపంచంలో అతిపెద్ద పర్వతాల్లో ఒకటైన పర్వతాన్ని అధిరోహించి తిరిగి వస్తుండగా మిస్ అయ్యారు. ఆచూకీ కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు.
కరోనా వైరస్ పుణ్యమా అంటూ ప్రజలకు కొత్తగా పరిచయమైన లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఒక అంశాన్ని తీసుకుని పూర్తిగా అవగాహన కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ‘పూరి మ్యూజింగ్స్‘ అనే పేరుతో విభిన్న అంశాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. మనకున్న జీవన నైపుణ్యాలని తెలుసుకోవడం కోసం మనకి మనమే ఓ అగ్నిపరీక్ష పెట్టుకొని ఒంటరిగా బయలుదేరి వెళ్లి అడవిలో ఒక్కడివే బతకడం […]