గుజరాత్ మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న 9 మందిని కోర్టులో హాజరుపరిచారు. మచ్చు నదిపై వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టిన ఒరెవా కంపెనీని ప్రాసిక్యూటర్ తప్పుబట్టారు. మరమ్మత్తు పనులకు ఒరెవా కంపెనీకి అర్హత, అనుభవం లేకపోయినా.. కంపెనీ వంతెన పునరుద్ధరణ పనులకు పూనుకుందని.. 2007, 2022 సంవత్సరాల్లో వంతెన మరమ్మత్తు పనులకు కాంట్రాక్టు తీసుకున్నట్లు మోర్బీ […]
గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలడంతో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనకు సంబంధించి నదిలో గల్లంతైన మిగతా వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సిట్ దర్యాప్తు చేపట్టగా.. ఈ ఘటనలో బాధ్యులైన 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో వంతెన నిర్వహణ సంస్థ ఒరెవా గ్రూప్ సంస్థకు […]
గుజరాత్ మోర్బీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మచ్చూ నదిపై గల తీగల వంతనె కుప్పకూలిపోవడంతో సుమారు 140 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ఇప్పటి వరకు రిస్క్యూ టీమ్ 180 మందిని రక్షించారు. ఇందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఈ దర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో కేబుల్ బ్రిడ్జీపై 400 మందికిపైగా జనాలు ఉండొచ్చని ప్రత్యక్ష […]