టీమిండియా పేసర్ షమీకి సుప్రీం కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. షమీని అరెస్ట్ చేయకుండా స్టే విధించిందని దానిని ఎత్తేయాలంటూ ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సుప్రీం కోర్ట్ క్లారిటీ ఇచ్చేసింది.
షమీ వ్యక్తిగత జీవితంలో మరో కుదుపు. అతని భార్య హసీనా జహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా బీసీసీఐ హోటల్లో షమీ కాల్ గాళ్స్ తో గడిపాడని చెప్పుకొచ్చింది.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తో కైవసం చేసుకున్న టీమిండియా అదే జోరును ప్రస్తుతం కొనసాగిస్తోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ముంబై వేదికగా తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఐపీఎల్కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారడంతో.. షమీ తీసుకున్న నిర్ణయానికి టీమిండియా అభిమానులు శభాష్ అంటున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పు కారణంగానే ఈ రోజు అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలిరోజు.. ఆసిస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
టీమిండియా సీనియర్ స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తన స్పీడ్ దెబ్బను ఆసీస్ యువ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్కాంబ్కు రుచిచూపించాడు. నాలుగో టెస్టు తొలి రోజు షమీ పడగొట్టిన హ్యాండ్స్కాంబ్ వికెట్ హైలెట్గా నిలిచింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. దాంతో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది ప్రత్యర్థి టీమ్. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్-షమీ మధ్య ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ లో ఆసిస్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ కుర్ర అభిమాని తన అభిమాన ఆటగాడిని కలవడానికి సెక్యూరిటీని దాటుకుని, బారీ కేడ్లు దూకి.. గ్రౌండ్ లోకి పరిగెత్తాడు. ఈ క్రమంలోనే..
గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ అటాక్లో కీలకంగా మారాడు మహ్మద్ షమీ. పదునైన పేస్, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో అతడు వేసే బాల్స్ను ఆడలేక బ్యాటర్లు బ్యాట్లు ఎత్తేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి షమీపై అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై షమీ సహచర ఆటగాడు ఇషాంత్ శర్మ తాజాగా ఓ షోలో మాట్లాడాడు.