కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పలు చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల మోదీ ఇంటిపేరు చేసిన వ్యాఖ్యలపై సూరత్ రాహూల్ గాంధీని దోషిగా నిర్ధారించింది.. రెండేళ్లు జైలు శిక్ష విధించింది.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత రాహూల్ గాంధీ పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనపై పలు రాష్ట్రాల్లో పరువు నష్టం దావాలు నమోదు కావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల ఓ పరువు నష్టం కేసులో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
2019 లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో కర్ణాటకలోని కోలార్ లో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమెదు అయ్యింది. 2023, మార్చి 23న పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలకు సంబంధించిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల తెలంగాణలో పోస్టర్ వార్ అడపా దడపా జరుతూ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మద్య పోస్టర్స్ యుద్దం నడుస్తుంది.
గత కొంత కాలంగా దేశంలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఇరు పక్షాల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు
తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తు, అభిమానులు ఆయనకు తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సినిమా హీరోలు, క్రికెటర్లు, రాజకీయ నేతలు వంటి సెలబ్రిటీలకు ఫ్యాన్లు ఉండటం సాధారణం. అభిమాన తారలు, నేతలు, క్రికెటర్ల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం లేదంటే వారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం చేస్తుంటారు. అన్నదానాలు, రక్త దాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ అభిమానంలో నా దారే వేరయ్యా అనిపించుకున్నాడో స్వర్ణ కారుడు. అతనికి ప్రధాని మోడీ అంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమను ఓ కళా ఖండంగా మలిచాడు. తనకు ఇష్టమైన నేతను గుండెల్లో గుడి […]
ప్రస్తుతం దేశంలో ఉన్న ధరలు చూస్తే సామాన్యులకు మింగుడుపడని పరిస్థితి. మద్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే.. సంపాదన కొంత అయితే.. ఖర్చులు కొండంత అన్నట్టుగా ఉంది. కరోనా తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ క్రమంలో పేద ప్రజల కోసం ప్రధాని మోదీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. తెల్ల రేషన్ ఉన్నవారికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. 2020 కరోనా కారణంగా లాక్ డౌన్ […]
Samantha: సౌత్లోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె తన అందంతో, అభినయంతో గత పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్తో హిందీలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక, సమంత తన అభిప్రాయాలను వెల్లడించడంలో నిర్మొహమాటంగా ఉంటారు. గతంలో ఆమె నరేంద్ర మోదీకి మద్దతుగా చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఆమె కామెంట్లకు సంబంధించిన రెండు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓ వీడియోలో ఆమె.. […]
తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా.. అంటూ ప్రజలను మేల్కోలిపి బ్రిటీష్ అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన విప్లవ జ్యోతి.. మన్యం వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంశ్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో వేధికపై పలు ఆసక్తికర […]