తరచూ క్యాబ్ బుక్ చేసుకునే అలవాటు మీకుందా? ఎక్కువగా క్యాబ్స్లో ప్రయాణిస్తున్నారా? అయితే మీ ఫోన్ ఛార్జింగ్కు, క్యాబ్ కంపెనీలు ఛార్జ్ చేసే దానికి సంబంధం ఉందని తెలుసా!
కొంతమంది నాణేలు, పిన్నులు, చిన్న చిన్న ఇనుప వస్తువులు తినడం లేదా మింగడం లాంటివి చేస్తుంటారు. కొంతకాలం తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లడం చికిత్స చేయించుకోవడం లాంటివి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సెల్ ఫోన్ మింగిన వారు కూడా ఉన్నారు.
దేశంలో ఈమధ్య సైలెంట్ హార్ట్ ఎటాక్స్ పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు పెరిగిపోయాయి. వ్యాక్సిన్ వల్లే గుండెపోటు పెరుగుతోందని అంటున్నారు. అయితే ఇది సరికాదని ప్రముఖ డాక్టర్ చెప్పారు.
ఇప్పుడు అందరి జీవితాల్లో కామన్గా మారిపోయింది మొబైల్ ఫోన్. ఒక్క క్లిక్తో ప్రపంచాన్ని మన ముందుంచే డివైజ్గా ఫోన్లను చెప్పొచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్స్ను వాడుతున్నారు. అలాంటి ఫోన్లను అమ్మాయిలు వాడకుండా ఒక గ్రామంలో నిషేధం విధించడం హాట్ టాపిక్గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో మొబైల్ తయారీతో సంబంధంలేని కంపెనీలు కూడా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ ఉత్పత్తి సంస్థ కోకాకోలా కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టబోతోందట. త్వరలో ఓ కొత్త స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లో కోకాకోలా పరిచయం చేయనుందని సమాచారం. ఈ వివరాలను పాపులర్ టిప్స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ చేశారు. కోలా ఫోన్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ కోసం ఓ మొబైల్ తయారీ కంపెనీతో […]
మొబైల్ ఫోన్.. దీన్ని కనిపెట్టిన వాడు ఎవడో గానీ నిజంగా దండేసి దండం పెట్టాలి. లేకపోతే ఏంటి… ప్రస్తుతం ఇది లేకపోతే ఒక్కపని కూడా జరగదు. ఉదయం నిద్రలేచిన రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పనిలోనూ మొబైల్ అవసరం కచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన శరీరంలో చేయి, కాలు ఎలానో.. మొబైల్ కూడా అలా ఓ భాగమైపోయింది. మరి అలాంటి మొబైల్ పోతే, తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. పోలీసుల దగ్గరకు వెళ్లాలి, ఫిర్యాదు చేయాలి. […]
సెలబ్రిటీలు.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, హై ప్రొఫైల్ పర్సన్స్ ఎక్కువగా అర్థరాత్రి పార్టీలకు ప్రాధాన్యత ఇస్తారు. పబ్బులకు వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తెలంగాణలో రెండు రోజుల నుంచి ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి పబ్కు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సారి దొంగతనానికి సంబంధించిన వార్త. స్నేహితులతో కలిసి పబ్కు వెళ్లిన నటి.. తన ఫోన్ పోగొట్టుకుంది. ఫోన్ […]
ఈ మద్య కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయ్యింది. కొంత మంది ఫోన్లు కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా ఒక ఎంటర్ టైన్ మెంట్ వస్తువుగా పరిగణిస్తున్నారు. ఎక్కువ శాతం ఫోన్ తోనే కాలం గడిపేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువ కావడంతో ఎవరైనా బాధితులు వచ్చినపుడు ఎంతో అసౌకర్యానికి గురి అవుతున్నారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాసు హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వ సిబ్బంది […]
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్-2022 ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా భారత్ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా లభించనుండగా.. కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా […]
సాధారణంగా జైలులో కొంత మంది ఖైదీలు అధికారులకు తెలియకుండా ఫోన్లు వాడుతుంటారు. తరచూ అధికారులు చెకింగ్ వాటిని పట్టుకోవడం లాంటి ఘటనలు వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలా ఓ జైల్లో అధికారులు చెకింగ్ కోసం రావడంతో తన వద్ద ఉన్న ఫోన్ విషయం బయట పడుతుందని ఫోన్ మింగేశాడు ఖైదీ. కడుపులో నొప్పి రావడంతో తట్టుకోలేక బయటకు చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. చివరికి అధికారులు ఆసుపత్రికి తీసుకు వెళ్లి ఖైదీ కడుపులో నుంచి ఎండోస్కోపీ ద్వారా బయటకు […]