మరో ఎంఎన్సీ కంపెనీకి సీఈవోగా భారత్కు చెందిన ఓ వ్యక్తి నియమితులు అయ్యారు. ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థల సీఈవోలుగా పనిచేస్తున్న మిగిలిన ఇండియన్స్ సరసన ఆయన కూడా చోటు దక్కించుకున్నారు.
ఆపదలో ఉన్నవారి గురించి తెలిస్తే.. ప్రతి ఒక్కరు సానుభూతి చూపుతారు. మరి కొందరు పెద్ద మనసు చేసుకుని సాయం చేసి అండగా నిలబడతారు. అయితే మనం చేసే ప్రతి సాయానికి సార్థకత ఉంటుందా అంటే చెప్పలేం. అది సాయం పొందిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి చేసిన సాయం బూడిదలో పోసిన పన్నీరుగా మారితే.. మరి కొందరు మాత్రం తమకు సాయం చేసిన వారి పేరు నిలబెట్టేలా జీవితంలో ఎదిగి చూపిస్తారు. తాజాగా ఈ కోవకు […]