సాధారణంగా ఎమ్మెల్యేలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి.. లేదా ఆరోపణలు చేస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. సొంత భ్యార్యే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహరం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అత్యాచారం, గృహహింస చట్టం కింద ఆమె ఈ కేసు పెట్టింది. వీటితో పాటుగ అసహజ సెక్స్, చంపుతా అంటూ బెదింపులు చేశాడని సదరు MLAపై భార్య ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులపై సదరు […]
సాధారణంగా క్రికెటర్లు తమ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత వివిధ రంగాల్లో స్థిర పడుతూంటారు. టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించిన ఎంతో మంది ఆటగాళ్లు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. గౌతమ్ గంభీర్, సచిన్ టెండుల్కర్ ఎంపీలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఓ ప్రముఖ క్రికెటర్ భార్య త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న వార్త అటు రాజకీయ వర్గాల్లో, ఇటు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గుజరాత్ లో రెండు విడతల్లో […]
సుమారు వందేళ్ల చరిత్ర కలిగి.. ఒకప్పుడు దేశం మొత్తాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. నేడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాదిలో పూర్తిగా తన పట్టు కోల్పోయింది. ఉత్తరాదిలో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం ఆ పార్టీకి పట్టుంది. కాంగ్రెస్ బలోపేతం కోసం ఓ వైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద బలం, అధికారాన్ని […]
చదివింపుల విందు.. ఈ పేరు మనకు కొత్త గాని.. తమిళ వాసులకు మాత్రం ఆ పేరు కొండంత అండ.. కష్టాలను తీర్చే తోడు. ఎలా ప్రారంభం అయ్యిందో మనకు తెలియదు కానీ.. ఈ చదివింపులు విందు గురించి తెలుసుకుంటే.. చాలా మంచి సంప్రదాయం కదా అనిపిస్తుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ఆపన్నహాస్తం ఈ విందు. ఇప్పటికే ఇలాంటి రెండు మూడు సంఘటనల గురించి చదివాం. తాజాగా ఓ చదివింపుల విందులో ఏకంగా 15 కోట్ల రూపాయలు […]
భారతదేశ రాజ్యాంగం.. రాష్ట్రపతిని దేశ ప్రథమపౌరుడిగా గుర్తించింది. త్రివిధ దళాలకు కూడా ఆయనే అధిపతి. కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలు, మన దేశం ఇతర దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు అన్ని రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతాయి. మన రాజ్యాంగం రాష్ట్రపతికి అంతటి అత్యున్నత స్థానం కల్పించింది. ఇక మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవి కాలం జూలై 24న ముగియనుంది. ఇక నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు భారత […]
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. ఏపీ రాజకీయాలు మాత్రం ఇప్పటినుంచే హాట్ హాట్గా మారాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తుల పంచాయతీ నడుస్తోంది. మరోవైపు సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపిస్తున్నారు. కొన్ని రోజుల్లో ఆయన రాష్ట్రమంతా పర్యటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదే కాక.. ఎమ్యెల్యేల పని తీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు సర్వే.. చేయించి.. […]
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ.. వైసీపీలో చిచ్చు పెట్టింది. మరోసారి, కొత్తగా మంత్రి పదవి దక్కిన వారు ఫుల్లు ఖుషిగా ఉండగా.. పదవి కోల్పోయిన పాత మంత్రుల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతేకాక పాత మంత్రుల్లో ఒకరిద్దరి అనుచరులు ఆందోళనలకు దిగగా.. పదవి ఆశించినా.. దక్కనివారి అనుచరులు రోడ్డెక్కారు. ఇక రెండోసారి మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గుర్రుగా ఉన్నారు. ఇది కూడా చదవండి: మంత్రి పదవికి అంబటి రాంబాబు […]
గత కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్య నేతలు ఢిల్లీ లో సందడి చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం, గవర్నర్ తమిళసై, కాంగ్రెస్ ముఖ్య నేతలు వరుసగా ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ఈ నెల 4వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీలో రాహూల్ గాంధీతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా సమస్యల […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ సంఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఆ వివరాలు.. జనగామ జిల్లా అక్కన్నపేట రైల్వేగేట్ వద్ద ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రయాణిస్తున్న కారును ఎస్కార్ట్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు దెబ్బతిన్నది. మెదక్ పర్యటన ముగించుకొని రామాయంపేటలో ఓ వివాహానికి […]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని నగరిగేర వద్ద పేకాట ఆడుతూ రెడ్హ్యాండెట్గా పట్టుబడ్డారు. పేకట స్థావరంపై కర్ణాటక పోలీసులు దాడులు చేసి.. హిందూపురానికి చెందిన 19 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరుపరిచారు. ఇది చదవండి : విలు విద్యకు ప్రాణం పోస్తున్న కడప కుర్రాడు! బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన తరపున […]