నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలు సొంత దేశ ప్రజల ప్రాణాలతో పాటు పొరుగు దేశాల వాసులనూ ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన పనికి లక్షలాది మంది ప్రాణాలకు రిస్క్ ఏర్పడిందని ఓ అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచ దేశాలన్నింటికి కొరకరాని కొయ్యగా తయారైన ఏకైక వ్యక్తి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తాను ఏం చేసినా అది సెన్సేషన్ అవ్వాల్సిందే. దేశంలో ప్రజలు ఆకలి అలమచిస్తున్నా కూడా అతను మాత్రం ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకోవడంపైనే నిధులు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా మరో క్షిపణి ప్రయోగం చేశారు. ఆ ఆయన ఎప్పుడూ చేసేది అదే కదా అనుకోకండి. ఈ సారి ప్రయోగంలో కాస్త వెరైటీ ఉంది. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. […]
భారత్ కు చెందిన క్షిపణి ఒకటి టెక్నాలజీ మాల్ ఫంక్షన్ వల్ల పాకిస్థాన్ భూభాగంలో పడిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు కాస్త వేడెక్కాయి. అయితే తాజాగా భారత్ పై పంతానికి పాక్ క్షిపణి ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా తయారైంది పాక్ పరిస్థితి. ఆ క్షిపణి గాల్లోకి వెళ్లిన కొద్ది సెక్లలోనే నేల కూలింది. పంతానికి పోయి పాకిస్థాన్ పరువు పోగొట్టుకున్నట్లైంది. […]
ఓవైపు దాయాది పాకిస్తాన్, మరో వైపు డ్రాగన్ చైనాలు మన దేశంపై దాడి చేసేందుకు నిత్యం కాలు దువ్వుతూనే ఉంటాయి. భారత్ కూడా వీటికి ధీటుగా బదులిస్తుంటుంది. ఈ రెండు దేశాల ఆగడాలను దృష్టిలో పెట్టుకుని భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. ఈ క్రమంలో భారత అమ్ముల పొదిలోకి మరో అద్భుత అస్త్రం చేరింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన స్వల్ప-శ్రేణి, భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించగల గైడెడ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ని […]
ఉత్తర కొరియా నేడు మొట్టమొదటి మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఈ విషయాన్ని ‘వాయిస్ ఆఫ్ కొరియా’ పేర్కొంది. తాజా పరీక్ష ఐరాస ఆంక్షల ఉల్లంఘన కాదు. కానీ, ఉ.కొరియా కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం ఆపలేదు. ‘ఈ పరీక్ష వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను భయపెట్టి ప్రభావవంతమైన రక్షణ కల్పిస్తుంది. అంటే ప్రత్యర్థి దేశాల సైనిక చర్యల నుంచి కచ్చితమైన రక్షణ ఉంటుంది’ అని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ […]