తెలుగు ఇండస్ట్రీలో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో ఎన్నో అద్బుతమైన పాత్రలకు ప్రాణంపోసిన మహానటులు ఎన్టీఆర్.. వెండితెరపైనా కాదు.. రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చాటుకున్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి పేద ప్రజల గుండెల్లో ‘అన్న’గా సుస్థిర స్థానం సంపాదించారు.
ఈ ఆరేడేళ్లలో తెలంగాణలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందింది. దీనికి ఊతమిస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భూతల్లి పచ్చచీర కట్టుకుందా అనేలా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి..
హైదరాబాద్: ప్రయాణీకుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ మరో నిర్ణయాన్ని తీసుకుంది. టికెట్ తో పాటు తాగు నీరు అందించేలా మంచి నీళ్ల బాటిళ్లను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ‘జీవా’ పేరుతో ప్రారంభించబోతున్న ఈ సేవ సోమవారం నుండి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఉదయం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీ టికెట్ కౌంటర్లలో వీటిని విక్రయించనున్నారు. తెలంగాణాలోని ప్రతి బస్సు ప్రాంగణాల్లో కూడా ఇవి లభిస్తాయని టీఎస్ఆర్టీసీ ఎండీ […]
ఇటీవల తెలంగాణ లో ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరుకోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాయి గణేష్ పై పోలీసులు వేధింపులు దారుణంగా మారాయని.. ఇది భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. సాయి గణేష్ ఆత్మహత్య విషయం హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ ను […]