బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్.. బడ్జెట్ అనేది సామాన్యుల నుంచి పెద్ద తలకాయల వరకూ ప్రతి ఒక్కరికీ ముఖ్యమైనదే. ఎవరికి వారు వేసుకునే బడ్జెట్ కంటే.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్టే కీలకం. ఎందుకంటే ఈ బడ్జెట్టే మొత్తం అందరి బడ్జెట్ లను ప్రభావితం చేస్తుంది. సామాన్యుల జీవితాలు భారం అయ్యేది? లేనిది? ఈ బడ్జెట్ మీదనే ఆధారపడి ఉంటుంది. వ్యాపారవేత్తల వ్యాపారాల పరిస్థితిని నిర్ణయించేదీ ఈ బడ్జెట్టే. బాగా ఉపయోగపడే నిత్యావసర వస్తువుల ధరలు […]
మహిళలకు చేదు వార్త. ఇప్పటికే కొండ నెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు మరింత ప్రియం కానున్నాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గానూ బుధవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. వేతన జీవులకు తీపి కబురు అందిస్తూనే.. మహిళల గుండెలపై గుదిబండ వార్తను మోపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బంగారం, వెండి, వజ్రాల ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించారు. పెళ్లిళ్లు, పండుగలతో సంబంధం లేకుండా బంగారం, వెండి వస్తువులను […]
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా చెలామణి అవుతున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఛైర్మన్ దినేష్ ఖారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వేతనం కింద రూ.34.42 లక్షలను అందుకున్నట్టు ఎస్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది. ఈయనకంటే ముందు ఛైర్మన్గా పనిచేసే రజ్నీష్ కుమార్ కంటే 13.4 శాతం అత్యధికంగా వేతనాన్ని దినేష్ ఖారా అందుకున్నట్టు ఈ రిపోర్టులో పేర్కొంది. ఖారా 2020 అక్టోబర్లో ఎస్బీఐ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఖారా ఛైర్మన్ కాకముందు.. గ్లోబల్ […]
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య ప్రజానీకానికి, వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెట్రోల్పై 8 రూపాయలు, డీజిల్ పై రూ. 6.. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు తెలిపింది. తద్వారా పెట్రోల్ పై లీటర్కు రూ. 9.5, డీజిల్పై రూ.7 తగ్గనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గనుందని ఆమె తెలిపారు. అలాగే.. ఈ […]
ప్రధాని మోదీ క్యాబినేట్ లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతరామాన్ ప్రత్యేక గుర్తింపు సంపాందించింది. నిత్యం ఆర్థికపరమైన అంశాల మీద విస్తృత్తంగా అధికారులతో చర్చలు జరిపి. వారిని పరుగులు పెట్టిస్తుంది. ఇలాంటి పవర్ ఫుల్ మినిస్టర్ చేసిన ఓ పని అందరిని ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి అయివుండీ.. అలా చేయడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. ఇంతకి ఆమె చేసిన పని ఏమిటి అనే కదా! సందేహం. ఓ అధికారికి ప్రసంగం మధ్యలో నిర్మలా సీతారామన్ మంచి నీళ్లను […]
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ఇటు రాజకీయ పార్టీలు, అటు ప్రజలు పెదవి విరుస్తున్నారు. అసలు బడ్జెట్ లో కేంద్రం ఎవరికి ఏం కేటాయించిందో కూడా జనాలకు అర్థం కాలేదు. విశ్లేషకులు మాత్రం బడ్జెట్ లో చాలా వర్గాల వారికి ఊరట కలిగించే అంశాలున్నాయి అంటున్నారు. బడ్జెట్ అనగానే సామాన్యులు ఇంధన ధరలు పెరుగుతున్నాయా లేదా అన్న దాని గురించి ఆలోచిస్తారు. అయితే బడ్జెట్ లో పెట్రోల్, […]
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్-2022 ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా భారత్ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా లభించనుండగా.. కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా […]
దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోస్టాఫీసులను బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షన్నర పోస్టాఫీసుల్లో ఇకపై బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అంటే నగదు జమ చేయడం, విత్ డ్రా, ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు ఏటీఏం సేవలు కూడా అందిస్తాయని తెలిపారు. ఇప్పటికే పోస్టల్ […]
కేంద్ర వార్షిక బడ్జెట్ 2022-23కు ఆమోదం తెలిపేందుకు మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం పార్లమెంట్లో సమావేశమయ్యింది. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ను ప్రవేశపెడతారు. అంతకుముందు 2021-22లో మొదటిసారి పేపర్లెస్ యూనియన్ బడ్జెట్ను సమర్పించారు. ఆర్థిక మంత్రి […]