ప్రజారోగ్యం కోసం ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే రేషన్కార్డు మీద బియ్యం బదులు చిరు ధాన్యాల పంపిణీకి రెడీ అవుతుండగా.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..
ప్రస్తుత కాలంలో జనాలకు ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. షుగర్ వ్యాధి విజృంభిస్తోన్న నేపథ్యంలో.. బియ్యానికి ప్రత్యామ్నయం వైపు దృష్టి సారిస్తున్నారు. దానిలో భాగంగా జొన్నలు, రాగులు, వంటి చిరు ధాన్యాల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా చిరుధాన్యాల వినియోగం ప్రోత్సాహించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆ వివరాలు..
భావితరాలకు అందించేందుకు అంతరించిపోతున్న వివిధ రకాలైన తృణ ధాన్యాలను సేకరించిదో గిరిజన మహిళ. వాటి ఉత్పత్తి మరింత పెంచేందుకు ఉచితంగా తమ గ్రామ ప్రజలకు పంచింది. ఈ పనే ఆమెను ప్రధాని మోడీ ప్రశంసించే స్థాయికి తీసుకెళ్లింది. అంతేకాకుండా..
ఒకప్పుడు పెద్దలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినేవారు. అల్పాహారంలో ఇప్పుడు ఉన్నట్టు ఇడ్లీలు, దోసెలు వంటి ఫ్యాషన్ ఫుడ్లు అప్పుడు లేవు. ఒక తరం వెనక్కి వెళ్తే.. చద్దన్నం, గంజి అన్నం తినేవారు. అక్కడి నుంచి ఇంకో తరం వెనక్కి వెళ్తే.. రాగులు, జొన్నలు, ఉలవలు వంటి వాటితో చేసిన ఆహారం తినేవారు. అందుకే అప్పటి వారు ఆరోగ్యంగా ఉండేవారు. వందేళ్ల పైబడి బతికేవారు. ఇప్పుడు సరైన తిండి ఏది? ఫ్యాషన్, టెక్నాలజీ అని చెప్పి షార్ట్ కట్స్ […]
ఇటీవలి కాలంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవన శైలి, సరైన శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు.. ఎక్కువసేపు ఏసీ రూమ్స్ లో గడపడం, శరీరానికి తగినంత సూర్యరశ్మి అందకపోవడం.. ఇలాంటి వివిధ కారణాల వల్ల చాలామంది పరిమితికి మించి బరువు పెరిగిపోతున్నారు. ఈ అధిక బరువు కారణంగా అనేక రకాల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం బరువు తగ్గించుకోవాలి. […]