న్ని బంధాలను, బాధ్యతలను లీడ్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ.., వాటన్నింటిని ప్రేమిస్తే.. అంతకు మించిన ఆనందం ఉండదు. ఈ విషయం అర్ధం కాక చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
అంగుళం భూమిని కూడా వదులుకోని మనుషులున్న ఈ సమాజంలో ఎకరంన్నర భూమిని తృణప్రాయంగా పేద ప్రజల కోసం వదులుకున్న మహానుభావుడి గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఆయన చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఓ యువతి, ఇద్దరు ప్రియుళ్లు. మొదటి ప్రియుడితో కొన్నాళ్ల పాటు ఎంతో ప్రేమగా మెలిగిన ఆ యువతి... కొంత కాలానికి అతనికి గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమాయణాన్ని కొనసాగించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
హైదరాబాద్ లో సొంతింటి కలను నిజం చేసుకోవాలన్న వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ కారణంగా హైదరాబాద్ లోని ఇళ్ల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గాయి. అయితే రెండు ఏరియాలు మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.
జాగ్రత్త అబ్బాయిలు..! ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క. పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు. కాదు.. కాదు.. అంతకు మించి రాణిస్తున్నారు. ముందులా అబలలు అణిగిమణిగి ఉండే రోజులు పోయాయి.. అపరకాళి అవతారం ఎత్తుతున్నారు. కావున.. అధిక డిమాండ్లు చేయకుండా అయ్యినకాడికి చాలని మూడు ముళ్ళకు ఓకే చెప్పండి. లేదంటే.. ఇలాంటి షాకులు మీరూ వినాల్సి వస్తుంది. ఏంటా షాక్..? ఎవరా వధువు..? ఈ కథనమేంటి..? అన్నది తెలియాలంటే కింద చదివేయండి మరీ..
ఇతని పేరు రాకేశ్ రెడ్డి. వయసు 21 ఏళ్లు. చదువులో బాగా రాణించే కొడుకు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందో తెలుసా?
ఈవెంట్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి 12 దాటినా కూతురు తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువతికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం ఉదయం రమదేవి పరీక్ష హాలులో తోటి విద్యార్థులతో ఎగ్జామ్ రాస్తుంది. ఇదే సమయంలో ఇన్విజిలేటర్ రమాదేవి వద్దకు వచ్చి.. అలా వేధించినట్లు తెలుస్తుంది. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురై..
కుక్కకు మందులు తెస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కానీ, సాయంత్రం అయినా.. అతడు ఇంటికి రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు స్థానిక ప్రాంతాల్లో వెతికారు. కట్ చేస్తే ఈ యువకుడు చెరువులో శవమై తేలాడు. అసలేం జరిగిందంటే?
పూజల పేరుతో ఈ అయ్యగారు అందమైన మహిళలను కన్నేశాడు. వారికి ఎన్నో మాయమాటలు చెప్పి.. తన కోరికలు తీర్చుకున్నాడు. ఇంతటితో ఆగకుండా మరో దారుణానికి పాల్పడ్డాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?