గ్రాము బంగారం కొనాలంటే సామాన్య జనాలు రూ. 10 వేలు దాచుకోవాల్సిందేనా? తులం బంగారం కొనాలంటే రూ. లక్ష తెచ్చుకోవాల్సిందేనా? భవిష్యత్తులో బంగారం ఎలా ఉండబోతోంది? పది గ్రాముల వద్ద 60 వేలకు అటూ ఇటూ ఊగిసలాడుతున్న బంగారం మును ముందు కొండెక్కి కూర్చోనుందా?
‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వ్యాపారవేత్త లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్ కుమార్ గురించి ప్రత్యేకించి ఏవీలు, ఎలివేషన్లు అవసరం లేదు. ఎందుకంటే ఆయన గురించి ఆయనే స్పెషల్ ఏవీ వేసుకున్నారు, ఆయన గురించి ఆయన ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చుకున్నారు. సెలబ్రిటీలకు కోట్లు ఖర్చు పెట్టి ఆ భారాన్ని ప్రజల మీద వేయడం కంటే.. ఆ కోట్లను ప్రజలకే ఆభరణాల రూపంలో తగ్గించి ఇస్తే […]
‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్తో పాపులర్ అయిన వ్యాపారవేత్త ‘లలితా జ్యువెల్లరీ’ ఎండీ కిరణ్ కుమార్. ఈయన గురించి తెలియని తెలుగు వారు ఉండరు. అంతలా ఈ ఒక్క డైలాగ్తో ఆయన సెలబ్రిటీ అయిపోయారు. తన బంగారు ఆభరణాల వ్యాపారంతో పాటు ఆయన కూడా ఒక్కసారిగా ఎదిగిపోయారు. పెద్ద పెద్ద హీరోలని, హీరోయిన్లని పెట్టి వ్యాపారాన్ని ప్రమోట్ చేయకుండా కొత్తగా ఆలోచించి.. ముఖానికి రంగు వేసుకుని కెమెరా ముందు నిలబడ్డారు. ఈరోజు అతి పెద్ద బంగారు […]