ప్రేమ కోసం పరితపించడం తప్పులేదు కానీ, ప్రేమించలేదన్న అక్కసుతో ప్రాణాలు తీస్తున్నారు కొందరు. ప్రేమ పేరుతో వెంటపడటం లేదంటే మరో వ్యక్తిని ప్రేమిస్తుందన్న కక్షతో వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంచిర్యాలలో ఓ ట్రాన్స్ జెండర్ అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు యువతులు.. అందునా వరుసకు వదినా మరదళ్ళు. పరిచయమయ్యారు. ఒకరంటే మరొకరికి పడి చచ్చే అంత ప్రేమ చిగురించింది. మనవాడాలనుకున్నారు. కానీ, పెద్దలు అందుకు అంగీకరించలేదు. ఇద్దరు పెళ్లి చేసుకొని ఏం చేస్తారంటూ దండించారు. అది వీరికి నచ్చలేదు. ఇంట్లో నుండి వెళ్ళిపోయి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఇంతలో వీరి జీవితంలోకి మూడో వ్యక్తి ఒంటరయ్యాడు. ఇక్కడినుండి.. వీరి ప్రేమ కథా చిత్రం ఎన్నో మలుపులు తిరిగింది. ఏంటన్నది తెలియాలంటే కింద చదివేద్దాం..
పెళ్లి మండపం లేదు. భాజా భజంత్రీలు లేవు. బంధువులు, అతిథులు లేరు. పెళ్లి మండపంలో జరగాల్సిన పెళ్లి, ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రే వివాహ వేదిక. ఐసీయూ గదే పెళ్లి మండపం. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులే పెళ్లి పెద్దలు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వధువు మెడలో మూడు ముళ్ళు వేసి వివాహం చేసుకున్నాడు వరుడు.
ఆవేశం ఎలాంటి దారుణాలకు పురిగొల్పుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కొన్ని సెకన్ల సమయం మనం సంయమనం పాటించి.. మనం విచక్షణతో ఆలోచిస్తే.. సమాజంలో ఇన్ని నేరాలు, దారుణాలు జరగవు. తల్లిదండ్రులకు కూడా గుండెకోత తప్పుతుంది. తాజాగా ఓ జంట క్షణికావేశంలో ఎంతటి దారుణానికి పాల్పడ్డారో చూడండి..
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎన్నో అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం.. ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మద్య వచ్చే గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి చంపుకోవడం.. ఆత్మహత్యలు చేసుకోవడం వరకు వెళ్తున్నాయి. ఇక వరకట్న వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక.. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మంచిర్యాలకు మున్సిపల్ […]
మందు బాబులం మేము మందుబాబులం..మందు కొడితే మాకు మేమే మహా రాజులం అంటూ గబ్బర్ సింగ్ లో కోటా శ్రీనివాసరావు లెక్క పాడుకున్నారు. ఇంటికి పోయేందుకు బండ్లపై రోడ్డు బాట పట్టారు. వీళ్ల కోసమే అన్నట్లు గబ్బర్ సింగ్ రూపంలో ఉన్న పోలీసోళ్లు.. వారిని ఆపి చెక్ చేశారు. ఇంకే ముందీ మందు బాబులు అడ్డంగా దొరికిపోయారు. తాగి బండినపినందుకు పట్టుకోవడమే కాదూ.. వీరికి విధించిన శిక్షతో బాబోయ్ ఇక భవిష్యత్తులో మందు జోలికే పోకూడదు రా […]
”దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమై ఉంది” అన్న మాట అక్షరాల నిజం. మరి అలాంటి తరగతి గదులు సమస్యలకు నిలయాలుగా మారితే.. దేశ భవిష్యత్ ను మార్చే రేపటి యువత.. ఆ సమస్యల సుడిగుండాల్లో కొట్టుకుపోతుంటే ఇంకెక్కడి అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లోని స్కూల్లలో అనేక సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారం హైస్కూల్ లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్య తెలిస్తే మనసు కదిలిపోతుంది. ఎక్కడ బాత్రుంకు […]
భర్త మీద కోపంతో ఆ మహిళ తీసుకున్న నిర్ణయం.. ఆరుగురి ప్రాణాలు బలి తీసుకుంది. బాధితులంతా గాఢ నిద్రలో ఉండగా.. ఇంటి మీద పెట్రోల్ పోసి.. నిప్పటించింది. మంటలు అంటుకోగానే.. వారంతా.. సాయం కోసం కిటికీలు.. తలుపుల దగ్గరకు వచ్చారు. కానీ అప్పటికే ఆలస్యం కావడం.. త్వరగా స్పందించకపోవడంతో.. అక్కడే అలాగే దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో ఓ తల్లి.. తన బిడ్డను కాపాడుకునేందుకు ఒడిలో పెట్టుకుని కూర్చుంది. కానీ కాపాడేవారు రాకపోవడంతో.. అలానే బిడ్డతో సహా […]
మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవదహనం కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జిల్లాలోని మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. గ్రామంలోని మాసు శివయ్య అనే వ్యక్తి ఇంటిలో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా.. మొత్తం ఆరుగురు సజీవదహనం అయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. […]
చాలా మంది కలలు కంటారు.. కానీ వాటిని కొంతమందే సాకారం చేసుకుంటారు. ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తుంది.. ప్రతి చిన్న లావాదేవీలు డిజిటల్ పద్దతుల్లోనే సాగుతున్నాయి. ఈ క్రమంలో చిల్లర అంటే చాలా మంది చిరాకు పడుతున్నారు.. కానీ కొంత మంది చిల్లరతోనే తమ కల నెరవేర్చుకుంటున్నారు. సంవత్సరాలుగా పోగేసిన చిల్లర నాణేలతో బైక్ షోరూమ్స్ కి వెళ్లి తమ డ్రీమ్ బైక్ కొనుగోలు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోయి వచ్చాయి. […]