వైద్యం నేడు కమర్షియల్ రంగులు పులుముకుని కోరలు చాచుతోంది. కరోనా తర్వాత ప్రైవేటు వైద్యం మరింత ప్రియంగా మారింది. అదొక వ్యాపారంగా మారిపోయింది. దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేదీ వైద్యులకే. కానీ డాక్టర్లు..
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మహిళను వేధిస్తున్నాడనే కారణంతో ఓ యువకుడిని ఆ మహిళ కుటుంబ హత్య చేసింది. ఈ ఘటనతో స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడింది.
వారిది అన్యోన్య దాంపత్యం.. ఆర్థికంగా బాగానే స్థిర పడ్డారు. సంతోషాలతో సాగిపోతున్న వారి జీవితాన్ని విద్యుత్తు ప్రమాదం కబళించింది. దంపతులిద్దర్నీ క్షణాల్లో మృత్యుఒడికి చేర్చింది.
అధికార పార్టీ ఎమ్మెల్యే సమీప బంధువు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మర్డర్ స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
భార్యభర్తల మధ్య గొడవలు అనేది సహజం. అయితే అవి పెద్దవిగా మారినప్పుడు కాపురంలో కల్లోలం ఏర్పడుతుంది. ఆర్థిక, మద్యం తాగడం వంటి కారణాలతో ఎక్కువగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొందరు భర్తలు మద్యానికి బానిసలుగా మారి కుటుంబాన్ని పట్టించుకోరు. అంతేకాక డబ్బుల కోసం భార్యపిల్లలను వేధింపులకు గురిచేస్తుంటారు. ఈక్రమంలో కొందరు భార్యలను భర్తను హత్య చేయడం లేదా తాము ఆత్మహత్య చేసుకోవడం చేస్తుంటారు. తాజాగా ఓ వివాహిత దారుణ నిర్ణయం తీసుకుంది.
ప్రేమ కోసం పరితపించడం తప్పులేదు కానీ, ప్రేమించలేదన్న అక్కసుతో ప్రాణాలు తీస్తున్నారు కొందరు. ప్రేమ పేరుతో వెంటపడటం లేదంటే మరో వ్యక్తిని ప్రేమిస్తుందన్న కక్షతో వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంచిర్యాలలో ఓ ట్రాన్స్ జెండర్ అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు యువతులు.. అందునా వరుసకు వదినా మరదళ్ళు. పరిచయమయ్యారు. ఒకరంటే మరొకరికి పడి చచ్చే అంత ప్రేమ చిగురించింది. మనవాడాలనుకున్నారు. కానీ, పెద్దలు అందుకు అంగీకరించలేదు. ఇద్దరు పెళ్లి చేసుకొని ఏం చేస్తారంటూ దండించారు. అది వీరికి నచ్చలేదు. ఇంట్లో నుండి వెళ్ళిపోయి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఇంతలో వీరి జీవితంలోకి మూడో వ్యక్తి ఒంటరయ్యాడు. ఇక్కడినుండి.. వీరి ప్రేమ కథా చిత్రం ఎన్నో మలుపులు తిరిగింది. ఏంటన్నది తెలియాలంటే కింద చదివేద్దాం..
పెళ్లి మండపం లేదు. భాజా భజంత్రీలు లేవు. బంధువులు, అతిథులు లేరు. పెళ్లి మండపంలో జరగాల్సిన పెళ్లి, ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రే వివాహ వేదిక. ఐసీయూ గదే పెళ్లి మండపం. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులే పెళ్లి పెద్దలు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వధువు మెడలో మూడు ముళ్ళు వేసి వివాహం చేసుకున్నాడు వరుడు.
ఆవేశం ఎలాంటి దారుణాలకు పురిగొల్పుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కొన్ని సెకన్ల సమయం మనం సంయమనం పాటించి.. మనం విచక్షణతో ఆలోచిస్తే.. సమాజంలో ఇన్ని నేరాలు, దారుణాలు జరగవు. తల్లిదండ్రులకు కూడా గుండెకోత తప్పుతుంది. తాజాగా ఓ జంట క్షణికావేశంలో ఎంతటి దారుణానికి పాల్పడ్డారో చూడండి..
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎన్నో అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం.. ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మద్య వచ్చే గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి చంపుకోవడం.. ఆత్మహత్యలు చేసుకోవడం వరకు వెళ్తున్నాయి. ఇక వరకట్న వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక.. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మంచిర్యాలకు మున్సిపల్ […]