ఒడిశాలోని బాలాసోర్ జిల్లా వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాద ఘటన ఇప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటనలో 288 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరికొన్ని గంటల్లో ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాజీ కాబోతున్నాడు. అక్టోబర్ 18న జరగబోయే బోర్డు మీటింగ్ లో అతని స్థానంలో 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో సభ్యుడైన రోజర్ బిన్నీ ఎంపిక కానున్నాడు. గంగూలీ మరోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికి బోర్డు మాత్రం దాదాను కాదని బిన్నీకే అవకాశం ఇవ్వాలని భావించింది. దీంతో దాదా తప్పుకోవడం లాంఛన ప్రాయమే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. అమిత్ […]
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి స్థాపించే దిశగా పలు రాష్ట్రాల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో జాతీయ స్థాయిలో పార్టీ పెడతానని.. దానిలో భాగంగా.. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో మాట్లాడానని తెలిపారు. తాజాగా ఈ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. దీనికంటే ముందే దీదీ.. […]
పశ్చిమ బెంగాల్లో జరిగిన ఇటీవల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి మమతా బెనర్జీ మూడవ సారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఆసేతు హిమాచాలం అంతా కాషాయం గాలీ విస్తున్న తరుణంలో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇక తలలు పండిన రాజకీయ మేధావులు అంతా బెంగాల్లో జరగనున్న ఎన్నికల్లో దీదీ ఓడిపోవటం ఖాయంగా కనిపిస్తోందంటూ పలుకులు పలికారు. ఇక అధికార బీజేపీ కూడా అదే అశతో పల్లికిలో ఊరేగింది. దీంతో రాష్ట్రం అంతా […]
దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. సమకాలీన అంశాలు, కరోనా వ్యాక్సిన్, పెండిగ్ లో ఉన్న బిల్లులు వంటి అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పరస్పర మాటల తూటాలు పేల్చుకుంటూ రాజకీయంగా దూసుకెళ్తున్నారు. బెంగాల్ ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు భేటీ కావటం ఇదే మొదటిసారి. బెంగాల్ రాష్ట్రంలో కరోనా క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీపై మమతా సర్కారు […]