ప్రకృతి విలయం సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. అలాంటి ప్రకృతి విలయానికి ఓ ఖండం విలవిలలాడుతోంది. తాజాగా అక్కడి ఓ దేశంలో తుపాను ధాటికి 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఇప్పుడంటే పక్కా ఇళ్లు వచ్చేశాయి కానీ.. ఒకప్పుడు పూరీ గుడిసెలే. అవే నివాసాలు, బడులు కూడా అవే రూపంలో ఉండేవి. ఎండాకాలం సూటిగా సూరీడు, వర్షాకాలంలో వాన నీళ్లు .. పూరి గుడిసెలకు పడిన రంధ్రాల్లో నుండి వచ్చేవి. బడుల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోందీ తూర్పు ఆఫ్రికాలోని ఓ గ్రామీణ ప్రాంతం. కానీ ఆ సమస్యలకు చెక్ పెట్టిందీ ఓ ఇండియన్ జంట.