1980వ దశకానికి చెందిన ఎన్నో సినిమాల్లో ఆమె కనపడితే చాలు తెలుగు ప్రజలు పూనకం వచ్చినట్టుగా ఉగిపోయేవాళ్లు. అసలు ఆమె పేరు ఎత్తితే చాలు తెలుగు ప్రజలు ముఖంలో ఏదో తెలియని ఆనందం. అగ్రహీరోలు సైతం ఆమె మా సినిమాలో ఉండాలని నిర్మాతలని పట్టుబట్టే వాళ్ళు . అగ్ర హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో ఆమెకి అంతే క్రేజ్ ఉంది. ఆమె నటించిన సినిమాలు హౌస్ ఫుల్ బోర్డులతో నిండి ఉండేవి. ఇంట్లో ఆడవాళ్లు కూడా తమ మొగుళ్ళని ఆమె నటించిన సినిమాకి వెళ్లవద్దని గొడవపడే వాళ్లంటే.. ఆమె అంటే ఎంత అసూయో అర్థం చేసుకోవచ్చు. కాలగమనంలో సూసైడ్ చేసుకొని చనిపోయిన ఆ నటి గురించి ఇటీవల వచ్చిన ఒక న్యూస్ ఆమె అభిమానులతో పాటు సినీ అభిమానులని షాక్ కి గురి చేసింది.
పలకరింపులు కరువయ్యాయి. యోగ, క్షేమాలు అడిగే నాధుడు లేడు. ఇరుగింట్లో, పొరిగింట్లో ఎవ్వరూ ఉంటున్నారో కూడా తెలియని సమాజంలో బతికేస్తున్నాం. అంత వరకు ఎందుకు ఒకే ఇంట్లో ఉంటున్నా పిల్లలు, తల్లిదండ్రుల్ని పట్టించుకోని రోజులకు వచ్చేశాం.
కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన పని మనిషి ఈశ్వరి విచారణలో వెల్లడించిన విషయాలు చూస్తే మతిపోతోంది. తాను అసలు దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యే అంటూ చెప్పుకొచ్చింది.
ఇల్లు ఊడుస్తూ, అంట్లు తోముతూ, వంట చేస్తూ, బట్టలు ఉతుకుతూ ఇలా అన్ని పనులూ చేసి పెట్టే పని మనుషులు ధనవంతుల ఇళ్లలో ఉండడం అనేది మామూలే. చాలా మంది తమ ఇళ్లలో పనిచేసే పనిమనిషిని పనిమనిషిగానే చూస్తారు. కానీ వారి పని విలువ తెలిసిన కొందరు మాత్రం పని తెలిసిన మనిషిగా చూస్తారు. అలా చూసినప్పుడు ఆమెను తమ మనిషిగా గుర్తిస్తారు. అలా గుర్తించినప్పుడు తమ ఇంట్లో సభ్యులని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో.. […]
ఓ ఐఏఎస్ అధికారి భార్య తన ఇంట్లో పని చేసే యువతి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించిందో.. మానవత్వం అన్న మాటే మర్చిపోయి.. చిత్రహింసలకు గురి చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితురాలు స్వయంగా తాను ఎలాంటి నరకాన్ని చూసింది వివరించిన వీడియో వైరల్గా మారింది. చాలా మంది సునీతకు మద్దతుగా నిలిచారు. ఆమెను హింసించిన సీమా పాత్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా సునీత ఉదంతంపై తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ […]
మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు ఎలా ఉంటుందో.. ప్రజలను వారు ఎలా పట్టి పీడిస్తారో ఇప్పటికే అనేక సంఘటలను చూశాం.. చూస్తూనే ఉంటాం. నూటికి ఒక్కరో ఇద్దరో నిజాయతీగా, మానవత్వంతో వ్యవహరిస్తారు. ఇక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను లంచాల కోసం పీడించడమే కాక.. వారి దగ్గర పని చేసే వారిపై కూడా ఏమాత్రం కనికరం లేకుండా.. దారుణంగా హింసిస్తారు. మరి ముఖ్యంగా మైనర్లును పనిలో పెట్టుకుని వారిని చిత్రహింసలకు గురి చేస్తారు […]