సూపర్ స్టార్ మహేశ్ బాబు– కీర్తీ సురేశ్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీఎత్తన స్పందన లభించింది. సినిమా ట్రైలర్, మ..మ..మహేసా సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ గా మారాయి. అవన్నీ సర్కారు వారి పాట సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మహేశ్ లుక్, డైలాగ్ డెలివరీ, మేనరిజం విషయానికి వస్తే పోకిరి రోజులను గుర్తు చేస్తోంది. మహేశ్ బాబు […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సినిమా అభిమానులు సూపర్ స్టార్ మహేశ్, కీర్తీ సురేశ్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మూడ్ లో ఉన్నారు. ఇటీవల రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. మహేశ్ లుక్స్, స్లాంగ్, డైలాగ్స్, స్వాగ్ అన్నీ ఎంతో కొత్తగా ఉన్నాయి. వింటేజ్ మహేశ్ ను గుర్తుచేశారంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఎస్పీపీ మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. మే 12న సినిమా ప్రేక్షకుల […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఆచార్య. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ అన్నీ యూట్యూబ్ సెన్సేషన్ గా మారాయి. అంతేకాకుండా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. చిత్రబృందం ఇప్పటికే సినిమా […]
కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాతో కన్నడ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు సినిమా ప్రియులు మాట్లాడుకున్నా అది కేజీఎఫ్ సినిమా గురించే. ఈ సినిమా ఇంతటి సక్సెస్ సాధించి.. అన్ని ఇండస్ట్రీల్లో రికార్డులు బద్దులు కొట్టడం చూసి ప్రతి ఒక్క అభిమాని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ 2 సక్సెస్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎంతగానో ఆశ్వాదిస్తున్నాడు. అయితే తాజాగా ఇచ్చిన ఓ […]
కేజీఎఫ్.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రీసౌండ్ గా వినిపిస్తున్న పేరు ఇది. ఆ తర్వాత వినిపిస్తున్న పేర్లు ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్. కేజీఎఫ్ తర్వాత పెరిగిన భారీ అంచనాలను అందుకోవడంలో వీళ్లిద్దరూ బిగ సక్సెస్ సాధించారనే చెప్పాలి. నిజానికి అంచనాలకు మించి అలరించారని చెప్పాలి. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రశాంత్ నీల్, యశ్ కు అభిమానులు పెరిగిపోయారు. బాలీవుడ్ లో అయితే మాటల్లో చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతం సక్సెస్ ను బాగా […]
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. లైగర్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశాడు. రెండో సినిమాలోనూ విజయ్ దేవరకొండనే హీరోగా ఫిక్స్ చేశాడు. ఆ సినిమా పేరు జేజీఎం(జనగణమన) అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. జేజీఎంను లాంఛ్ కార్యక్రమాన్ని ముంబైలో అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మహేష్ బాబు చేయాల్సిన జనగణమన విజయ్ దేవరకొండ ఖాతాలోకి! ముంబైలో […]
సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సునిశిత్ ని గతంలో పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రముఖ హీరోలు , హీరోయిన్లపై పలు యూట్యూబ్ ఛానల్స్లలో అసభ్యకరమైన వ్యాక్యలు చేయడం వలన కొంతమంది నటులు అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది . ప్రముఖ హీరోలు వారు చేసిన సినిమాలను గతంలో నేనే చేయాల్సింది కుట్రపన్ని ఇలా తన అవకాశాలను వాళ్ళు లాక్కొని సినిమాలు తీసారని అవకాశాలు ఇవ్వకుండా చేసారని […]