ఈమధ్య కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యపానం తాగి డ్రైవింగ్ చేయడం లాంటి కారణాల వల్ల యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి. వీటిల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘోర రోడ్డు ప్రమాదం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని రెపోలి ప్రాంతం వద్ద ముంబై-గోవా హైవే మీద వెళ్తున్న కారు ఓ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 9 మంది మృతి చెందారు. […]
తప్పు చేయడం ఎంత తప్పో.., ఆ తప్పు జరగడానికి అవకాశం ఇవ్వడం కూడా అంతే తప్పు. జీవితాలను నాశనం చేసే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఆలోచించకే ఓ ఇల్లాలు చేసిన చిన్న తప్పు పెద్ద అనర్ధానికి కారణం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ముంబై లోని థానే ప్రాంతంలో సుప్రియ, కిషోర్ షిండే అనే దంపతులు నివాసం ఉంటున్నారు. నచ్చిన పని, అందమైన భార్య, మంచి కాపురం, ఏవో చిన్న చిన్న ఆశలు […]
ఈ మధ్యకాలంలో కొందరు ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం భావిస్తున్నారు. కుటుంబ, ఆర్థిక, ఇతర బయటి సమస్యలకు భయపడిపోయి.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు అయితే అభంశుభం తెలియని తమ పిల్లలను సైతం చంపి.. వారు చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు మన నిత్యం చూస్తుంటాము. అలానే తాజాగా ఆరేళ్ల కుమారుడితో కలిసి ఓ తండ్రి అందరూ చూస్తుండగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారు కొన్ని క్షణాల పాటు షాక్ కి గురయ్యారు. ఈ […]
సామాజిక మాధ్యమాల వినియోగం ఎక్కువ ఉన్న ఈ కాలంలో అర్థం చేసుకునే మనుషుల కంటే అపార్థం చేసుకునే వారే ఎక్కువయ్యారు. దీని కారణంగా సోషల్ మీడియాలో మనం పెట్టే మెసేజ్స్ కి, ఇతర పోస్టులకు అర్థం చేసుకునే వారి కంటే అపార్థం చేసుకునే వారు ఎక్కువ ఉంటున్నారు. ఇలా ఓ యువతి పెట్టిన వాట్సప్ మెసేజ్ ని అపార్థం చేసుకోవడం వలన ఓ నిండు ప్రాణం పోయింది. సదరు యువతి స్నేహితులు.. ఆమె తల్లిని దారుణంగా కొట్టి […]
మహారాష్ట్రంలో గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఉదయం గ్యారపట్టి అటవీ ప్రాంతాల్లో పోలీసులు కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల కంట మావోయిస్టుల పడటంతో ఇద్దరి మధ్య ఎదురు కాల్పులు జరుపుకున్నారు. దీంతో బీకరమైన కాల్పుల్లో ఇప్పటికీ ఐదుగురు మావోయిస్టులు మరణించగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో […]
మహరాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం అహ్మద్నగర్ జిల్లా కొవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. కరోనా వార్డులోని ఐసీయూలో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఆ అగ్నిప్రమాదంలో ఆరుగురు కొవిడ్ రోగులు సజీవదహనమయ్యారు. ప్రమాదంలో మరో 11 మంది రోగులు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయానికి ఐసీయూలో మొత్తం 17 మంది రోగులకు చికిత్స చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించినట్లు […]
మహారాష్ట్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రిని అరెస్టు చేసే దాకా వచ్చాయి ఈ పరిస్థితులు. కేంద్ర మంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రాయ్గఢ్ జిల్లాలో సీఎం ఠాక్రేని ఉద్దేశించిన రాణే చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. రాయ్గఢ్ జిల్లాలో జరిగిన జన్ ఆశీర్వాద్ యాత్రలో కేంద్రమంత్రి నారాయణ రాణే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని […]