ఈ మధ్య క్రికెటర్లు ఆలయాలను సందర్శించి, పూజల్లో పాల్గొనడం తరచుగా జరుగుతోంది. ఒక నెలలోనే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పవిత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపారు. ఇప్పుడు ఉమేష్ యాదవ్ సైతం..
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విరుష్క దంపతులు.. ఎంతో సాధారణంగా మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.