పైన కనిపిస్తున్న దుర్మార్గుడు తన సొంత చెల్లి, బావను హత్య చేయాలని పథకం రచించాడు. ఇందులో భాగంగానే ముందుగా చెల్లెలి భర్తను చంపాలని ప్లాన్ గీసి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సొంత చెల్లిని, బావను ఎందుకు హత్య చేయాలనుకున్నాడో తెలుసా?
వానకాలంలో చేపలు ఒడ్డుపై ఎలా దూకుతాయో... ఎన్నికల సమయంలో ఓటర్లపై వరాలు వరదలా దూకుతుంటాయి. గతంలో మునుగోడు ఎన్నికలో నాయకులు చేసిన సందడి అంతాఇంతా కాదు. ఇలాంటి ఎన్నికల ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఏపీలో కూడా జరుగుతున్నాయి. ఏపీ ఓటర్లకు కుక్కర్లు ఇస్తూ నాయకులు గాలం వేస్తున్నారు.
ఆడపిల్లలు ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెడతారు. చాలా మంది అమ్మాయిలు తమ అత్తమామలు, భర్తతో కలసి ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు. అయితే కొన్ని కుటుంబాల్లో మాత్రం ఆడపిల్లలు వేధింపులకు గురవుతుంటారు. ఈ క్రమంలో కొందరు యువతలు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ వివాహిత.. కూలీ పనులకు వెళ్లి.. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు షాకిచ్చింది.
కిడ్నీలో ఒకటో, రెండో రాళ్లు దాచుకునేవారు ఉంటారు గానీ మరీ 3 వేలు, 4 వేలు రాళ్లు దాచుకోవడం ఏంటండీ? అన్ని రాళ్లు ఉంటే ఆ మనిషి బతుకుతాడా? అని మీకు అనిపించవచ్చు. కానీ అతను సురక్షితంగా ఉన్నాడు. డాక్టర్లు ఉన్నదే ప్రాణాలు కాపాడడానికి. ఒక వ్యక్తి కిడ్నీలో 3 వేల రాళ్లను తొలగించి అతని ప్రాణాలను కాపాడారు. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగిందంటే?
పెళ్లైన తరువాత భర్తతో కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అయితే అత్తింట్లో వరకట్నం వంటి వివిధ రకాల వేధింపుల కారణంగా కొందరు ఆడపిల్లలు ఆత్మహత్యలు, హత్యలకు గురవుతున్నారు. మరికొందరు మహిళలు అనుమానస్పద స్థితిలో మరణించడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ మహిళ అనుమానస్పద మృతి కలకలం రేపుతుంది. మదనపల్లి నియోజకవర్గంలోని రామ సముంద్రం మండలం బాలసముద్రం గ్రామ సమీపంలోని చెరువులో ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. […]
తమ పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. అందుకు తగినట్లే పిల్లల కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తుంటారు. పిల్లల సుఖం కోసం వారి సంతోషాలను సైతం త్యాగం చేస్తుంటారు. అలానే ఓ తల్లిదండ్రులు కష్టపడి తమ కుమారుడిని ఇంజనీరింగ్ చదవించారు. వారు కోరుకున్నట్లే అతడికి విదేశంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం వచ్చింది. ఇక విదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు జరిగిన రోడ్డు ప్రమాదం అతడి […]
సమాజాన్ని తన కుటుంబంగా భావించి.. ప్రతి ఒక్కరి సంక్షేమం.. తన బాధ్యత అనుకుని.. అందుకోసం శ్రమించేవాడు.. కష్టం వస్తే.. కన్నీళ్లు తుడిచేవాడు.. అండగా ఉంటానని హామీ ఇచ్చేవాడే.. అసలుసిసలు నాయకుడిగా గుర్తింపు పొందుతాడు. అతడి గుండెల్లో ప్రజల పట్ల ప్రేమ.. సమాజం పట్ల బాధ్యత.. కన్నీరు చూస్తే చలించిపోయే మంచి మనసు ఉండాలి. అంతేతప్ప.. పదవీ, అధికారాల మీద వ్యామోహం ఉండకూడదు. అలాంటి వాళ్లనే ప్రజలు నాయకులుగా ఎన్నుకుంటారు.. పది కాలాల పాటు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. […]
అన్నమయ్య జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శోభనం రాత్రే బెడ్ రూంలోకి నవ వరుడు మృతి చెందాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా పాకల మండలం కట్టకిందపల్లి. ఇదే గ్రామానికి చెందిన తులసి ప్రసాద్ అనే యువకుడికి మదనపల్లికి చెందిన శిరీష అనే యువతితో కటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిశ్చయించారు. సోమవారం ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య వీరి […]
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త కసాయిగా మారి ఏకంగా కట్టుకున్న భార్యను దారుణంగా హతమర్చాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి తండాలో శాంతమ్మ, మునిరెడ్డి అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే పెళ్లైన కాలం నుంచి విరిద్దరూ తరుచు గొడవలు పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బుధవారం […]
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. సామాన్యులను, అమాయకులను టార్గెట్ గా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ అనేక మార్గాల్లో సైబర్ కేటుగాళ్లు లక్షల్లో డబ్బులను కాజేస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్లు, సోర్సెస్ నుంచి వచ్చే టెక్స్ట్ మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎంత చెబుతున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు రూ.21 లక్షలు పొగొట్టుకుంది. ఈ […]