మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉదృత వాతావరణంపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పందించింది. టీడీపీ నాయకులు మాచర్లలో హింస సృష్టించారని తప్పుబట్టింది. టీడీపీ నాయకుడు బ్రహ్మానందరెడ్డి ముందుగానే ప్లాన్ చేసుకుని కర్రలు, రాళ్లతో వచ్చి హింసకు పాల్పడడం సిగ్గు చేటని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. మాచర్లలో అల్లర్లు సృష్టించడంతో పాటు హింసకు ఆజ్యం పోసిన టీడీపీపై వైఎస్ఆర్సీపీ దాడి చేసిందని తెలిపింది. మాచర్లలో చోటు చేసుకున్న పరిస్థితులపై నియోజకవర్గ ఎమ్మెల్యే […]
గుంటూరు రూరల్- తల్లి తన బిడ్డ ఏడిస్తేనే తట్టుకోలేదు. అలాంటిది ఆ పసిబిడ్డపై అత్యాచారం జరిగిందని తెలిస్తే ఎంత తల్లడిల్లిపోతుంది. గుంటూరు జిల్లాలో అదే జరిగింది. ఇంకా ఈ ప్రపంచాన్ని సరిగ్గా చూడని ఏడు నెలల పాసికందుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. హృదయవిదారకరమైన ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని బోదనంపాడులో జరిగింది. సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో 7నెలల పసికందును ఊయలలో నిద్రపుచ్చిన తల్లి పక్కనే […]