ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామరావు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన మహనీయుడు. అంతేకాక ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం అందరికి ఆదర్శం. సినీ, రాజకీయ రంగంలో ఆయన ఓ ధృవతార. అయితే అలాంటి మహానీయుడికి సంబంధించి ఓ విషయంలో తెలుగు రాష్ట్రాలో అప్పుడప్పుడు చర్చ వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ వెన్నుపోటు గురయ్యారని, ఆయనను సొంత వాళ్లే మోసం చేశారని పలువురు విమర్శలు చేస్తుంటారు. ఇదే అంశంలో ఏపీలో అధికార, […]
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పదవీకాలం ముగిసినందున సోమవారం రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న వెంకయ్యనాయుడికి అభినందనలు తెలియజేశారు. ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని, యువ ఎంపీలను సైతం ప్రోత్సహించారని అన్నారు. వెంకయ్య నాయుడు కొత్త తరంతో మమేకమయ్యారని, భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమని అన్నారు. ఇక […]
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలి చేసిన వ్యాఖ్యలు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని అవమానానికి గురిచేశాయి. కొన్నేళ్ల నుంచి మంచి మిత్రదేశంగా ఉన్న ఖతర్ తో స్నేహ సంబంధాలపై ప్రభావం కూడా చూపాయి. యాభై ఏళ్ల దౌత్య సంధాలకు ప్రతీకగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్ ఎమిర్ అమీర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ ఇష్టపడలేదు. ఇద్దరి మధ్య షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన విందు సమావేశం అర్ధాంతరంగా రద్దు అయింది. వైద్య కారణం […]
తెలుగు సినీ వినీలాకాశంలో ద్రువతారగా ఓ వెలుగు వెలిగి ఆరిపోయిన లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సితారామాశాస్త్రి. ఆయన జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్ లోని ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన నేటి తరం సినిమాలపై, అశ్లీలతల అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సందేశం అంటే నా దృష్టిలో ప్రవచనాలు చెప్పమని కాదు.. సినిమా సినిమాగా ఉంటూనే కొంతైన సమాజానికి ఓ సందేశాన్ని […]
“ప్రస్తుతం కొందరు నాయకులు చేసే చేష్టలు రాజకీయాలను రోత పుట్టిస్తున్నాయి. అటువంటి వారు నా మాటలను తీసుకుని పాత పద్ధతులకు వస్తారని భావిస్తున్నాను. ప్రజల్లో తిరుగుతూ వారికి మంచి పనులు చేయడంలో ఉండే సంతోషం రాజ్యాంగ పదవిలో లేదు. నాకు ఉపరాష్ట్రపతి హోదా అలంకారంగా అనిపిస్తోంది. స్వేచ్ఛగా తిరగాలని మనసు కోరుకుంటూ ఉంది” అని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వాఖ్యానించారు. The Vice President releasing a coffee table book ‘Vijayapatham lo Nelloreeyulu’ at […]
భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరుగుతుంది. 2019వ సంవత్సరం నుంచి వచ్చిన చిత్రాలకు ప్రకటించిన అవార్డులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేయనున్నారు. తెలుగు చిత్రాలకు ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. జెర్సీకి రెండు, మహర్షికి మూడు అవార్డులు వచ్చాయి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ నిలిచింది. అలాగే.. జెర్సీ చిత్రానికి గాను బెస్ట్ ఎడిటర్గా నవీన్ అవార్డు సాధించారు. ఈసారి 3 నేషనల్ అవార్డులను దక్కించుకుంది మహర్షి […]
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ విమాన తయారీ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అక్కడి ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాల గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వివరించారు. హెచ్ఏఎల్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల గురించి వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశీయ వైమానిక పరిశ్రమ అభివృద్ధిలో హెచ్ఏఎల్ది కీలక పాత్రని వెంకయ్యనాయుడు అన్నారు. సంఘటిత, పర్యావరణహిత అభివృద్ధి అజెండాగా వెళ్లాలని వెంకయ్యనాయుడు సూచించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ఏరోస్పేస్, డిఫెన్స్ పవర్హౌస్గా దూసుకెళ్లడంలో దేశీయ ఉత్పత్తులు […]
అమెరికాలో ఉంటూ సోషల్ మీడియాలో చురుగ్గా పాలుపంచుకునే వైసీపీ ఎన్నారై సభ్యుడు ‘పంచ్ ప్రభాకర్’ పై కేసు నమోదైంది. ఉపరాష్ట్రపతి ‘వెంకయ్యనాయుడు’, లోక్ సభ స్పీకర్ ‘ఓంబిర్లా’పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు రావడంతో ఆయనపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైకాపా ఎన్ఆర్ఐ సభ్యుడు అయిన ‘పంచ్ ప్రభాకర్’ టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’, ఆయన కుమారుడు ‘లోకేష్’, జనసేన అధినేత ‘పవన్ కళ్యాణ్, వైకాపా రెబెల్ ‘ఎంపి రఘురామకృష్ణంరాజు’ తదితరులను తన […]
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. రాజ్యసభ సభ్యులు చేసిన పనికి ఆయన తీవ్ర మనోవేదకు గురయ్యారు. టెబుళ్లు ఎక్కటం, ఆపై అల్లరి పెట్టడం సభ నిబంధనలకు విరుద్దంగా ప్రవరిస్తున్నారని తెలిపారు. మంగళవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో సభలోని కొందరు సభ్యులు సభా మార్యాదలకు విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు అనే దేవాలయం లాంటి సభను ఇష్టమొచ్చిన రీతిలో సభా నియమాలకు నీళ్లొదిలారని అన్నారు. రాజ్యసభలో రైతుల సమస్యలపై చర్చ […]